Punganur: పుంగనూరులో వైసీపీకి షాక్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Punganur: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హీట్ పెరుగుతోన్న తరుణంలో.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు వైసీపీ నేత వెంకటరమణ రాజు.. ఈయన గతంలో పుంగనూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.. ఆ తర్వాత వైసీపీలో చేరాఉ.. అయితే, ఇప్పుడు మళ్లీ చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. అంతేకాదు.. రానున్న ఎన్నికల్లో పుంగనూరు టీడీపీ అభ్యర్ధి చల్లా బాబు గెలుపుకోసం పనిచేస్తానని చంద్రబాబుకు హామీ ఇచ్చారు వెంకటరమణ రాజు.. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఓటమి కోసం కలసికట్టుగా పనిచేయాలని నేతలకు సూచించారు చంద్రబాబు.
Read Also: Murder Case: వేట కొడవళ్లతో సత్యసాయి జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యకర్త హత్య..!
Also Read
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
- Karnataka: "నిన్ను చంపి నేను చస్తా".. ఎక్స్ లవర్ని చంపేందుకు ప్లాన్.. కట్చేస్తే..
- SUV Safety: ఎస్యూవీలతో పాదచారులకు ముప్పు.. 8 ఏళ్లలో 3,000కు పైగా మరణాలు!
- Hyderabad: షా గౌస్, మెహ్ఫిల్లలో దారుణంగా కిచెన్లు.. ఈగలు, మురికి కూపాలను చూసి షాకైన అధికారులు!
కాగా, చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. తన నియోజకవర్గం కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు చంద్రబాబు.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై విమర్శలు గుప్పించారు.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలవకపోతే రాష్ట్రం అదోగతిపాలవుతుందని హెచ్చరించారు. ఇక, కుప్పంలో రెండో రోజు చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది.. నేడు డోర్ టూ డోర్ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు చంద్రబాబు.. రాజుపేట హాంద్రీ నీవా ప్రాజెక్టును పరిశీలించనున్నారు.. అనంతరం నాలుగు మండలాలకు చెందిన టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహించనున్నారు చంద్రబాబు నాయుడు.
తాజావార్తలు
-
Shivam Dube: శివమ్ దూబేకు సరైన గుర్తింపు రాలేదా?.. సోషల్ మీడియాలో వైరల్గా స్టాట్స్!
-
Weight Loss Tips: బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ముందుగా ఈ నిజాలు తెలుసుకోండి!
-
Vivo TWS 5 Pro: వివో కొత్త ఇయర్బడ్స్ విడుదల.. 50 గంటల ప్లేటైమ్
-
Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
-
INDW vs AUSW: గ్రూప్-ఏలో ఉత్కంఠభరిత పోటీ.. భారత్ సెమీస్ చేరాలంటే అద్భుతమే జరగాలి!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!