Telangana Election: వికారాబాద్ లో పోలింగ్ కేంద్రం వద్దే డబ్బుల పంపిణీ
By Rakesh Reddy
Telangana Election: వికారాబాద్ జిల్లా తాండూర్ మండలం కరన్ కోట్ గ్రామంలోని కోటవీధిలో పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల కలకలం. పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతుండగా పోలీసులను చూసి డబ్బులు వదిలేసి పారిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు. 7 లక్షల 45 వేల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read
నిబంధనలు ఉల్లంఘించిన బీఆర్ఎస్ అధ్యక్షుడు
యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. రహస్యంగా వినియోగించాల్సిన తన ఓటు హక్కును బహిరంగంగానే వేశారు. రాష్ట్ర కార్పొరేషన్ స్థాయి పదవి బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయన ఎన్నికల కమిషన్ ఆదేశాలను భేఖాతర్ చేయడం సరైంది కాదని భావిస్తున్నారు.
Read Also:Telangana Elections 2023: జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత!
తాజావార్తలు
-
LRS Fee : తెలంగాణ ప్రజలకు భారీ ఊరట.. LRS ఫీజుపై ప్రభుత్వం నిర్ణయం..!
-
Story Board : ఇరాన్ యుద్ధం.. గల్ఫ్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా?
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?