Telugu Language: ప్రయాగ్రాజ్లో తెలుగు భాషకు గౌరవం
- ప్రయాగ్రాజ్లో తెలుగు భాషకు గౌరవం
- రహదారులపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ఆంగ్లం, హిందీతో పాటు తెలుగులో కూడా
- తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో కుంభమేళాకు భక్తులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telugu Language: ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనం. ఈ మహా కుంభమేళా 144 ఏళ్ల తర్వాత నిర్వహించబడింది. ప్రతి ఏటా జరిగే ఈ పుణ్యస్నానం, భక్తులకు తమ మానసిక, ఆధ్యాత్మిక శుద్ధిని పొందడానికి ఒక గొప్ప అవకాశం. ఈ ఏడాది కుంభమేళాలో కోటి కుప్పల మంది భక్తులు పాల్గొన్నారు. వారు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్కి పెద్ద ఎత్తున తరలివెళ్లారు. భారతదేశం నలుమూలల నుండి భక్తులు ఈ మహా కుంభమేళాలో పాల్గొనడానికి వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి కూడా అనేక మంది ఈ పుణ్యస్నానాలలో పాల్గొన్నారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధి నుంచే 60,000 మందికి పైగా భక్తులు ప్రయాగ్రాజ్కి వెళ్లినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి.
Also Read: SLBC Tunnel Accident: ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్.. జీరో పాయింట్ దగ్గరకు చేరుకున్న బృందం
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ఇక, ఈ కుంభమేళా పుణ్యస్నానాలు మాత్రమే కాకుండా, తెలుగువారి కోసం మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. ప్రయాగ్రాజ్ చేరడానికి ఉత్తరప్రదేశ్ రహదారులపై ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు ఆంగ్లం, హిందీతో పాటు తెలుగులో కూడా కనిపించడం ఒక ప్రత్యేక లక్షణంగా మారింది. ఈ నిర్ణయం తెలుగు రాష్ట్రాల నుండి ప్రయాగ్రాజ్ వెళ్లిన భక్తులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. మొదటిభాగంగా, భక్తులు ఉన్న ప్రాంతాల పైన తెలుగులో కూడ సూచిక బోర్డులు ఉండటం వలన, వారు సులభంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవడం సౌకర్యవంతం అవుతోంది.
Also Read: Thandel : బుజ్జితల్లి నెట్ ఫ్లిక్స్ లోకి వచ్చేత్తన్నానే.. కాస్త నవ్వవే..!
నెటిజన్లు ఈ చర్యను చాలా సానుకూలంగా స్వీకరించారు. తెలుగు భాషకు గౌరవాన్ని ఇచ్చిన యూపీ ప్రభుత్వం చర్యను ప్రశంసిస్తూ, “తెలుగులో సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం భాషకున్న గౌరవం” అని అంటున్నారు. కొంతమంది నెటిజన్లు, “తెలుగు భాషకి మీరు ఇచ్చిన గౌరవం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది తెలుగు ప్రజలకు, తెలుగు భాషకు మించిన గౌరవం” అని అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు ఇతర పుణ్యక్షేత్రాలకు కూడా తరలిపోతుంటారు. వారణాసి, అయోధ్య వంటి పవిత్ర ప్రదేశాలకు వార్షిక యాత్రలు చేస్తుంటారు. అటువంటి యాత్రలకు వెళ్లే భక్తుల అవసరం కోసం రైల్వే స్టేషన్లలో, పుణ్యక్షేత్ర ప్రాంతాల్లో కూడా తెలుగులో బోర్డులు ఏర్పాటు చేయడం ఎంతో ప్రయోజనకరంగా ఉంది. మొత్తంగా, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్కు ఈ నిర్ణయంపై నెటిజన్లు ధన్యవాదాలు చెబుతూ.. “మన తెలుగు భాషకు ఇచ్చిన గౌరవం ఎంతో గొప్పదిగా ఉంది” అని అభిప్రాయపడుతున్నారు. వారణాసిలో కూడా, తెలుగు భాషలో పేర్లు కనిపించడం తెలుగువారి పట్ల ఉన్న అనుబంధాన్ని, మానసిక బంధాన్ని మరింత గాఢం చేస్తోంది.
తాజావార్తలు
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
-
FILM FOCUS : బాలీవుడ్ కు మంచి రోజులొచ్చాయా ?
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!