KA Paul: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని చూశారని ఆరోపించారు. ఒక శాతం ఉన్న వెలమలకు 12 శాతం ఎమ్మెల్యే సీట్లు, 5 శాతం ఉన్న రెడ్లకు 48 సీట్లు, 50 శాతం ఉన్న మహిళలకు 7 సీట్లు, 60 శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు ఇచ్చారని పాల్ తెలిపారు.
Read Also: Mangli: మంగ్లీ క్రేజ్ మాములుగా లేదు.. పోలీసులు కూడా..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి రానివాళ్లు 300 మంది బీఆర్ఎస్ నాయకులు ప్రజాశాంతి పై పార్టీ వైపు చూస్తున్నారని కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అవినీతి భూకబ్జాలు చేసిన వాళ్లకు లక్షల కోట్లు దోచుకున్న వారికి టిక్కెట్ ఇచ్చాడే తప్ప.. ఒక్క నీతిపరుడికి ఇచ్చాడా అని ప్రశ్నించారు. గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు ప్రగతి భవన్ మెట్లు ఎక్కనివ్వని సీఎం కేసీఆర్.. చనిపోయినప్పుడు మాత్రం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయించాడని పాల్ పేర్కొన్నారు.
Read Also: Disha Patani : తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన దిశా పటాని.. వైరల్ అవుతున్న పిక్స్..
అంతేకాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని పాల్ ఆరోపించారు. నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలే చెబుతున్నాయని పేర్కొన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం.. వడ్డీలు కట్టే పరిస్థితిలో లేదు కేసీఆర్ పాలనలో అని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. ఈవీఎంల లోపం వల్లనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఓడిపోయిందన్నారు. మరోవైపు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని స్థితిలో ఆ రాష్ట్ర ప్రజలు ఉన్నారని.. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో 60 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజావార్తలు
-
Gautam Gambhir: టెస్టుల్లో నంబర్-3పై కోచ్ గంభీర్ క్లారిటీ.. రిషభ్ పంత్పై కీలక వ్యాఖ్యలు!
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
ట్రెండింగ్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!