KA Paul: తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని కేఏ పాల్ అన్నారు. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్తుండగా.. సూర్యాపేట జిల్లాలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కేసీఆర్ నిజస్వరూపాన్ని చూశారని ఆరోపించారు. ఒక శాతం ఉన్న వెలమలకు 12 శాతం ఎమ్మెల్యే సీట్లు, 5 శాతం ఉన్న రెడ్లకు 48 సీట్లు, 50 శాతం ఉన్న మహిళలకు 7 సీట్లు, 60 శాతం ఉన్న బీసీలకు 23 సీట్లు ఇచ్చారని పాల్ తెలిపారు.
Read Also: Mangli: మంగ్లీ క్రేజ్ మాములుగా లేదు.. పోలీసులు కూడా..
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
బీఆర్ఎస్ పార్టీలో టికెట్ ఆశించి రానివాళ్లు 300 మంది బీఆర్ఎస్ నాయకులు ప్రజాశాంతి పై పార్టీ వైపు చూస్తున్నారని కేఏ పాల్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో అవినీతి భూకబ్జాలు చేసిన వాళ్లకు లక్షల కోట్లు దోచుకున్న వారికి టిక్కెట్ ఇచ్చాడే తప్ప.. ఒక్క నీతిపరుడికి ఇచ్చాడా అని ప్రశ్నించారు. గద్దర్ బ్రతికి ఉన్నప్పుడు ప్రగతి భవన్ మెట్లు ఎక్కనివ్వని సీఎం కేసీఆర్.. చనిపోయినప్పుడు మాత్రం ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేయించాడని పాల్ పేర్కొన్నారు.
Read Also: Disha Patani : తన కొత్త బాయ్ ఫ్రెండ్ తో కనిపించిన దిశా పటాని.. వైరల్ అవుతున్న పిక్స్..
అంతేకాకుండా.. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని పాల్ ఆరోపించారు. నూటికి 60 నుంచి 70 శాతం మంది ప్రజాశాంతి పార్టీని ప్రజలు కోరుకుంటున్నారని సర్వేలే చెబుతున్నాయని పేర్కొన్నారు. లక్షల కోట్ల అప్పులు చేసిన ప్రభుత్వం.. వడ్డీలు కట్టే పరిస్థితిలో లేదు కేసీఆర్ పాలనలో అని విమర్శించారు. మరోవైపు తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 119 సీట్లలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుందని పాల్ తెలిపారు. ఈవీఎంల లోపం వల్లనే మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ఓడిపోయిందన్నారు. మరోవైపు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే చెప్పుకోలేని స్థితిలో ఆ రాష్ట్ర ప్రజలు ఉన్నారని.. ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో 60 లక్షల ఉద్యోగాలు తెలంగాణలో 40 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..