Telangana Congress: తొలిసారి గాంధీభవన్కు పొంగులేటి.. ఘన స్వాగతం పలికిన నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Congress: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి గాంధీభవన్లో ఘనస్వాగతం లభించింది. ఈ నెలలో ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో లక్షలాది మంది కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. పొంగులేటిని రాహుల్ గాంధీ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పొంగులేటితో పాటు పలువురు కీలక నేతలు చేతులు కలిపారు. అయితే కాంగ్రెస్లో చేరిన తర్వాత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా ఇవాళ (మంగళవారం) గాంధీభవన్కు వచ్చారు. ఈ సందర్భంగా నాయకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పొంగులేటిని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శాలువాతో సత్కరించారు. అనంతరం పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానం పలికారు.
Read also: Indrakaran Reddy: ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన దిలావర్ పూర్ మండల రైతులు
Also Read
- Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
- Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
- 540 డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్రూఫ్, రూ.13.69 లక్షలతో 2026 Mahindra Scorpio-N లాంచ్..!
- Jos Buttler: "నా వరల్డ్ రికార్డ్ బద్దలు గొట్టడం ఆ బుడ్డోడికే సాధ్యం".. వైభవ్పై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కాంగ్రెస్లో చేరిన తర్వాత పొంగులేటి తొలిసారి గాంధీభవన్కు రావడంతో కొద్దిసేపు సందడి వాతావరణం నెలకొంది. ఆయనతో పాటు పలువురు నేతలు గాంధీభవన్కు వచ్చారు. అనంతరం రేవంత్ రెడ్డితో పొంగులేటి సమావేశమయ్యారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, వచ్చే ఎన్నికలకు పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ను ఓడిస్తానని పొంగులేటి చాలాసార్లు సవాల్ చేశారు. గత ఎన్నికల్లో ఒక్క సీటు మినహా మిగిలినవన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ మారినా.. కాంగ్రెస్ క్యాడర్ మాత్రం అలాగే ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో 10కి 10 సీట్లు గెలుచుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. పొంగులేటి పార్టీలో చేరిన తర్వాత ఖమ్మంలో కాంగ్రెస్ మరింత పుంజుకుందని అంటున్నారు.
Nagpur: భార్యపై అనుమానం..సుత్తితో కొట్టి చంపిన భర్త
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!