Ponguleti Srinivas Reddy : ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలి
- ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశాం
- ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం
- ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలి : మంత్రి పొంగులేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ponguleti Srinivas Reddy : ప్రజాపాలనలో అప్లై చేసి కొని వాళ్ళు కూడా ఇందిరమ్మ ఇళ్లలో అప్లై చేసేకునే అవకాశం ఉందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల యాప్లో 10 కొత్త అంశాలు చేర్చాము. సర్వే అధికారుల రికమండేషన్ ఆప్షన్ తీసివేశామని, ఇప్పటి వరకు 2లక్షల 32 వేల దరఖాస్తులను యాప్ లో నమోదు చేశామన్నారు. ఆలస్యం అయిన అసలైన లబ్ధి దారులకు ఇల్లు ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఐటీడీఏ, ట్రైబల్ ఏరియాలో ఎక్కువ దరఖాస్తులు వస్తున్నాయి…. ప్రత్యేక నిధులు కేటాయింపు చేస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇందిరమ్మ కమిటీని సర్వేయర్లును భాగస్వామి చేసుకోవాలని, సంక్రాంతి లోపల vro వ్యవస్థ ను తీసుకొని వస్తాము. వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారికి వెనక్కి వచ్చే వాళ్ళను తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి. తప్పు చేసిన అధికారులను కఠిన చర్యలు ఉంటాయని, ఈ అసెంబ్లీ లో ror చట్టం అమలు చేస్తాం…ror చట్టం వచ్చిన మేడ్చల్ రంగారెడ్డి అక్రమార్కుల చిట్టాను ఆధారాలతో బయట పెడుతామన్నారు. 1971లో ఉన్న మంచిని తీసుకుంటామన్నారు.
Skoda Kylaq: బుకింగ్స్లో దూసుకుపోతున్న ‘‘కైలాక్’’.. బ్రెజ్జా, నెక్సాన్, వెన్యూ, సోనెట్లో కలవరం..
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
ప్రధాన ప్రతి పక్ష నాయకుడిగా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి.. నేను వస్తారు అనుకుంటున్నా అని ఆయన అన్నారు. Ror చట్టం తెస్తున్నాము. సూచనలు చేయాలి అని కోరుకుంటున్నామన్నారు. 80 వేల పుస్తకాలు నేను, మా ముఖ్యమంత్రి, మంత్రులు ఎవరు చదవలేదని, 80వేల పుస్తకాలు చదివినా ఆయన అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రావాలి అని కోరుకుంటున్నా అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ ,హరీష్ రావు కనీసం 5వేల పుస్తకాలు చదివినా వాళ్ళ సూచనలు తీసుకునే వాళ్ళం, తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో సూచనలు చేశారా.. తెలంగాణ తల్లి విగ్రహం పై గోల చేస్తున్నారు అధికారిక ప్రకటన ఎప్పుడైనా వారు.. ధర్నా చౌక్ నీ ఓపెన్ చేశాం…ఎవరిని మేము అడ్డుకోము.. రైతులకు భేడీలు వేయడం సరి అయింది కాదు.. ఇప్పటికే మా ముఖ్యమంత్రి ఈ ఘటన పై స్పందించారు.. గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కి కారణం.. అసెంబ్లీ లో తెలంగాణ తల్లి విగ్రహం పై సమాధానం లేకనే అసెంబ్లీ కి రాకుండా పారి పోయారు.. అదానీ విషయంలో వివాదం వొద్దు అనే స్కిల్ యూనివర్శిటీ కి ఇచ్చిన 100కోట్లు వెనక్కి పంపాము.. ఈ డిసెంబర్ 31 లోపు మంత్రి వర్గ విస్తరణ వుంటుంది.. 40% డైట్ కాస్మొటిక్ చార్జీలు పెంచిన నేపథ్యంలో 14 వ తారీఖు అందరూ మంత్రులు,అధికారులు భోజనం చేయాలి.. 2 సంవత్సరాల్లో పెండింగ్ లో ఉన్న బిల్లులు 31 లోపు హాస్టల్ లకు పెండింగ్లో ఉన్న నిధులు విడుదల చేస్తాము.. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి ఎందుకు మాట్లాడలేదు.. తెలంగాణ తల్లి బయ్యారం ఉక్కు కర్మాగారం అంటూ ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ వాడుకుంటున్నారు’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..