PM Modi: కువైట్ ప్రమాదంపై అధికారులతో మోడీ సమీక్ష
- కువైట్ ప్రమాదంపై అధికారులతో మోడీ సమీక్ష
- ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివరణ
- అన్ని విధాలా బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్న ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ, ఒడిశా పర్యటనలు ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ.. కువైట్ ప్రమాదంపై అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అగ్ని్ప్రమాదానికి గల కారణాలపై అధికారులను నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రతను ప్రధానికి డిజిటల్ స్క్రీన్ల ద్వారా వివరించారు.
ఇది కూడా చదవండి: Farooq Abdullah: జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదం అంతానికి పాకిస్థాన్తో చర్చలే ఏకైక మార్గం
Also Read
- AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
బుధవారం తెల్లవారుజామున కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో 49 మంది మృతిచెందగా.. 40 మంది భారతీయులు సజీవదహనం అయ్యారు. అలాగే మృతుల సంఖ్య కూడా పెరగొచ్చని తెలిసింది. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. కుటుంబాలకు తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో మరో ఎన్కౌంటర్.. మూడు రోజుల్లో నాల్గోది..
10 అంతస్తుల బిల్డింగ్లో వంట గది నుంచి తొలుత మంటలు ఎగిసిపడ్డాయి. అనంతరం మంటలు బిల్డింగ్ అంతా వ్యాపించాయి. ఇక ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు చాలా మంది ఐదో అంతస్తు నుంచి దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 49 మంది చనిపోగా.. ఇంకా 40 మంది ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక మృతుల కుటుంబాలకు కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు.
#WATCH | Delhi: On returning from Andhra Pradesh and Odisha, PM Narendra Modi held a meeting to review the situation relating to the fire incident in Kuwait. pic.twitter.com/lL0xdnX94s
— ANI (@ANI) June 12, 2024
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..