Vladimir Putin: ప్రధాని మోడీని అభినందించిన పుతిన్.. ఎందుకో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీని అభినందించారు. ఆయన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని అన్నారు. మాస్కోలో రష్యా ఏజెన్సీ ఫర్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ (ASI) నిర్వహించిన ఫోరమ్లో పుతిన్ ఈ విధంగా అన్నారు. స్థానికంగా ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి, తయారు చేయడానికి, సమీకరించడానికి కంపెనీలను ప్రోత్సహిస్తున్న దేశానికి భారతదేశాన్ని ఉదాహరణగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నట్లు నివేదిక పేర్కొంది.
Also Read: WHO: కూల్డ్రింక్స్ తాగాలంటే భయపడాల్సిందేనా..? వాటిలో క్యాన్సర్ కారకం
Also Read
- Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
- Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- Ragi Ambali Recipe: పాల కంటే 3 రెట్లు ఎక్కువ కాల్షియం.. శరీరాన్ని కూల్గా ఉంచే రాగి అంబలి తయారి విధానం ఇలా..
మా పెద్ద స్నేహితుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా సంవత్సరాల క్రితం‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇది భారత ఆర్థిక వ్యవస్థపై నిజంగా ఆకట్టుకునే ప్రభావాన్ని చూపిందని పుతిన్ అన్నారు. బాగా పని చేసేదాన్ని అనుకరించడం వల్ల ఎటువంటి హాని జరగదన్నారు. రష్యాలో దేశీయ ఉత్పత్తులు, బ్రాండ్లను ప్రోత్సహించడానికి భారతదేశాన్ని ఉదాహరణగా పుతిన్ పేర్కొన్నారు. కంపెనీలు తమ ఉత్పత్తులను మరింత సమర్థవంతంగా మార్కెట్ చేయడంలో సహాయపడటానికి మాస్కోకు మద్దతు సాధనాలను అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిక తయారీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి సమర్థవంతమైన నమూనాను రూపొందించడానికి భారతదేశం చొరవను ఆయన ప్రశంసించారు.
Also Read: WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్.. ఒకేసారి 32 మందికి వీడియో కాల్ చేయొచ్చు
తయారీపై భారతదేశంపునరుద్ధరణ దృష్టిలో భాగంగా ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం సెప్టెంబర్ 2014లో ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడింది. భారతదేశాన్ని అత్యంత ప్రాధాన్య ప్రపంచ తయారీ గమ్యస్థానంగా ప్రోత్సహించడం ఈ చొరవ యొక్క లక్ష్యం. దేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకారం, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ప్రపంచ సరఫరా గొలుసులో భారతదేశాన్ని అంతర్భాగంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది గ్లోబలైజ్డ్ వర్క్స్పేస్లో భారతీయ కంపెనీలను రాణించేలా చేయడంలో సహాయపడుతోంది. దీన్ని సాధించడానికి, వ్యాపారాన్ని నిర్వహించడాన్ని సమూలంగా మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టింది.
తాజావార్తలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
-
Meta Smart Glasses: సరికొత్త టెక్నాలజీ ఫీచర్.. గాలిలో వేళ్లు ఊపితే చాలు వాట్సాప్లో మెసేజ్ పంపొచ్చు!
-
Virat Kohli: “జట్టుకు పనికొస్తానో లేదో నా ముఖం మీద చెప్పేయండి”.. గంభీర్, అగార్కర్పై కోహ్లీ ఫైర్..
-
UIDAI New Aadhaar App: mAadhaar యాప్ త్వరలో నిలిపివేత.. కొత్త Aadhaar యాప్కు డేటా ఎలా బదిలీ చేయాలి? పూర్తి వివరాలు
-
Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..