PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత ‘అబ్కీ బార్, 400 పార్’ నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
ఎన్డిఎ వంటి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నారని, దేశ భవిష్యత్తును భద్రపరిచేందుకు వేడిగాలులు వచ్చినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీజేపీ 400 సీట్లు దాటదని విపక్షాలు చెబుతున్నాయని.. ఈసారి నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని రాహుల్ గాంధీ బహిరంగ సభలో మాట్లాడరని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. దీన్ని రెండు భాగాలుగా చేయడానికి ప్రయత్నించండి అని ప్రధాని మోడీ తెలిపారు. బీజేపీ 400 సీట్ల బెంచ్మార్క్ని సెట్ చేసుకుందని.. 399 సీట్లు, 398 సీట్లు వస్తాయని ప్రతిపక్షం ఆలోచించాలని పేర్కొన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
మరోవైపు.. 2014, 2019 ఎన్నికల వీడియోలను బయటకు తీయాలని ప్రధాని మోడీ తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను చూడండి.. నేను చేసిన ఆరోపణలన్నీ కరెక్ట్ అని రుజువయ్యాయని ప్రధాని మోడీ చెప్పారు. నేను చెప్పాను.. రాహుల్ గాంధీ వయనాడ్ నుండి పారిపోయి వేరే సీటు కోసం చూస్తాడని.. నేను చేసిన ఆరోపణలన్నీ సరైనవని నిరూపించబడ్డాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీ హయాంలో దేశం అత్యధిక ద్రవ్యోల్బణ రేటును చూసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను జాబితా చేస్తూ.. నేడు 1.5-2.5 లక్షల స్టార్టప్లు ఉన్నాయని.. వాటిలో అత్యధికం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని, లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.
తాజావార్తలు
-
Manish Pandey: క్యాచ్ ఆఫ్ ది సీజన్.. మనీష్ పాండే ఒక్క చేతి డైవ్.. కోహ్లీని ఆశ్చర్యపరచిన క్యాచ్
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!