PM Modi: థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత.. బీజేపీ 400 సీట్లు దాటుతుందనే రియాలిటీ నిజమైంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ రాజధాని పాట్నాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) నినాదం ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఎలా ఉంది. బీజేపీ 400 సీట్ల దాటడం గురించి, వివిధ అంశాలపై బహిరంగంగా మాట్లాడారు. థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ తర్వాత ‘అబ్కీ బార్, 400 పార్’ నినాదం వాస్తవరూపం దాల్చిందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Read Also: AP Elections 2024: ఏపీలో క్రమంగా పెరుగోతన్న ఓటింగ్.. మధ్యాహ్నం 3 గంటల వరకు ఎంతంటే..?
Also Read
- India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
- TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
- Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
- Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ఎన్డిఎ వంటి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు కట్టుబడి ఉన్నారని, దేశ భవిష్యత్తును భద్రపరిచేందుకు వేడిగాలులు వచ్చినా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు.. బీజేపీ 400 సీట్లు దాటదని విపక్షాలు చెబుతున్నాయని.. ఈసారి నరేంద్ర మోడీ ప్రధాని కాలేరని రాహుల్ గాంధీ బహిరంగ సభలో మాట్లాడరని ప్రధాని మోడీ అన్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా.. దీన్ని రెండు భాగాలుగా చేయడానికి ప్రయత్నించండి అని ప్రధాని మోడీ తెలిపారు. బీజేపీ 400 సీట్ల బెంచ్మార్క్ని సెట్ చేసుకుందని.. 399 సీట్లు, 398 సీట్లు వస్తాయని ప్రతిపక్షం ఆలోచించాలని పేర్కొన్నారు.
Read Also: Lok Sabha Elections 2024: తెలంగాణలో మధ్యాహ్నం 3 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా..
మరోవైపు.. 2014, 2019 ఎన్నికల వీడియోలను బయటకు తీయాలని ప్రధాని మోడీ తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలను చూడండి.. నేను చేసిన ఆరోపణలన్నీ కరెక్ట్ అని రుజువయ్యాయని ప్రధాని మోడీ చెప్పారు. నేను చెప్పాను.. రాహుల్ గాంధీ వయనాడ్ నుండి పారిపోయి వేరే సీటు కోసం చూస్తాడని.. నేను చేసిన ఆరోపణలన్నీ సరైనవని నిరూపించబడ్డాయని మోడీ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇందిరా గాంధీ హయాంలో దేశం అత్యధిక ద్రవ్యోల్బణ రేటును చూసిందని ప్రధాని మోడీ ఆరోపించారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను జాబితా చేస్తూ.. నేడు 1.5-2.5 లక్షల స్టార్టప్లు ఉన్నాయని.. వాటిలో అత్యధికం టైర్-2, టైర్-3 నగరాల్లోనే ఉన్నాయని, లక్షల మందికి ఉపాధి కల్పించామని చెప్పారు.
తాజావార్తలు
-
India-China: భారత్ జీడీపీ చైనాను మించిపోనుందా? అంతర్జాతీయ సంస్థ అంచనాలు ఇవే!
-
TGPSC New Notification: నిరుద్యోగులకు భారీ శుభవార్త.. మరో నోటిఫికేషన్ విడుదల చేసి TGPSC..
-
Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
-
Tamil Nadu: అన్నామలై ఎఫెక్ట్.. తమిళనాడు బీజేపీలో వరస రాజీనామాలు..!
-
Putin-Zelensky: యుద్ధం ముగిద్దాం.. పుతిన్కు జెలెన్స్కీ లేఖ.. రెస్పాన్స్పై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!