Digvijaya Singh: దేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు లేకుండా చేశాడు మోడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Congress: భాతరదేశంలో రైతులకు ప్రశ్నించే హక్కు కూడా లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేశారని కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ మండిపడ్డారు. ఇక, ఇవాళ మోడీ పదేళ్ల పాలనపై దస్ సాల్, అన్యాయ్ కాల్ అనే పేరుతో దిగ్గి హైదరాబాద్ లోని గాంధీ భవన్లో డాక్యుమెంట్ విడుదల చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకే కొమ్ము కాస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబానీ, అదానీ లాంటి కుబేరులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని దుయ్యబట్టారు. దేశ రాజధాని సరిహద్దుల్లో తమ హక్కుల కోసం రైతులు ఆందోళణ చేస్తున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
Read Also: Pragya Jaiswal: చూపులతో కట్టిపేడస్తున్న ప్రగ్యా జైస్వాల్…
Also Read
ఇక, దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ తరపున తాము డిమాండ్ చేస్తున్నామని దిగ్విజయ్ సింగ్ అన్నారు. ఈ భారతదేశంలో పెరుగుతున్న విద్వేషానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్నారు.. తన యాత్రలో రాహుల్ ప్రధానంగా ఐదు సమస్యలు పరిశీలించారు.. దేశంలోఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మోడీ సర్కార్ అన్యాయం చేస్తోంది.. అలాగే, మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. స్వతంత్రం వచ్చిన తర్వాత మోడీ లాంటి దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు అని దిగ్విజయ్ సింగ్ ఆరోపించారు.
తాజావార్తలు
-
PM Modi: అది ‘‘హిందూ గ్రోత్ రేట్’’ కాదు, ‘‘కాంగ్రెస్ గ్రోత్ రేట్’’
-
Gurnoor Brar: 17 ఏళ్ల వయసులో క్రికెట్ ప్రారంభం.. 9 ఏళ్ల కష్టానికి టీమిండియా పిలుపు..
-
Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!