PM Modi: వచ్చే నెలలో మోడీ పెద్ద కానుక.. 30 వేల కుటుంబాలకు ఇళ్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: మహారాష్ట్రలోని మురికివాడల్లో నివసించే ప్రజలకు మంచి రోజులు రానున్నాయి. త్వరలో వేలాది కుటుంబాలకు సొంత ఇంటి కల సాకారం కానుంది. వారు ఇకపై వర్షం, చలి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మహారాష్ట్రలోని షోలాపూర్లో అతిపెద్ద గృహనిర్మాణ ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. వచ్చే నెలలో సుమారు 30 వేల పేద కుటుంబాలకు పక్కా గృహాలు మంజూరు చేస్తామన్నారు. అంటే ఇప్పుడు గుడిసెలలో నివసించే పేదలకు కూడా సొంత ఇల్లు ఉంటుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ధారవి, కమాతిపుర మురికివాడల పునరాభివృద్ధి ప్రాజెక్టుపై కూడా పని చేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో ఇక్కడి ప్రజలకు శాశ్వత ఇళ్లు కూడా రానున్నాయి.
Read Also:Norman Borlaug Award: ఒడిశా యువతికి నార్మన్ బోర్లాగ్ అవార్డ్
Also Read
- International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
- Who is Abhijit Dipke: ఎవరీ అభిజీత్ దీప్కే?.. అమెరికా నుంచి రాజకీయం చేస్తున్న "కాక్రోచ్ జనతా పార్టీ" వెనుక మాస్టర్మైండ్!
- KTR: “కేబినెట్ సమావేశంలోనైనా కళ్లు తెరవండి”.. సీఎం రేవంత్కి కేటీఆర్ లేఖ
- Helmet and Hair Loss: హెల్మెట్ వల్ల నిజంగా జుట్టు రాలుతుందా..? వైద్యులు చెప్పిన అసలు నిజం ఇదే..
వచ్చే నెలలో షోలాపూర్లో మహారాష్ట్రలోని పేద కుటుంబాలకు 30 వేల ఇళ్లను ప్రధాని మోడీ అందజేయనున్నారు. మహారాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వల్సా నాయర్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్లోని రాయ్నగర్లో 100 ఎకరాల్లో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. ప్రాజెక్టు కింద ఇక్కడ సుమారు 30 వేల ఇళ్లు నిర్మిస్తున్నారు. వీటిలో దాదాపు 15 వేల ఇళ్లు పూర్తయ్యాయి. గృహ నిర్మాణ పథకం తుది దశకు చేరుకుందన్నారు. త్వరలోనే ఇళ్లన్నీ సిద్ధం కానున్నాయి. వచ్చే నెలలో ఈ పారిజన్ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఒక్కో ఇల్లు 300 చదరపు అడుగులు. విశేషమేమిటంటే 300 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటి ధర కేవలం రూ.6 లక్షలు. అయితే వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్న వారికే ఈ ఇల్లు కేటాయిస్తారు.
Read Also:Hyderabad Rains : హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం..
మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ పర్యవేక్షణలో ప్రాజెక్ట్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై నుండి కూడా సహాయం అందింది. జౌళి కార్మికులు, బీడీ కార్మికులు, అసంఘటిత కార్మికులు, వస్త్ర కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, ర్యాగ్ పికర్స్ మాత్రమే ఇంటి కోసం అర్హులుగా పరిగణిస్తారు.
తాజావార్తలు
-
SpaceX IPO: స్పేస్ఎక్స్ IPOతో ఎలాన్ మస్క్ ట్రిలియనీర్ అవుతారా?.. ప్రపంచ దృష్టి నాస్డాక్పై
-
Ram Charan: నీకో దండం బుచ్చి.. నన్ను బాగా టార్చర్ చేశావ్!
-
Apple: ఆపిల్ వాచ్ & ఎయిర్పాడ్స్ ప్రోలో.. కొత్త ఆరోగ్య ఫీచర్లు వచ్చేశాయ్!
-
International Tea Day: మీరు ప్రతిరోజూ తాగే చాయ్ నిజంగా ఆరోగ్యకరమేనా..?
-
Hardik Pandya-BCCI: హార్దిక్ పాండ్యాకు బీసీసీఐ భారీ షాక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!