Chandrababu: జైల్లో చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ.. ఏర్పాటుకు అధికారుల సన్నాహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు బిగ్ రిలీఫ్ దొరికింది. జైలులో చంద్రబాబుకు ఏసీ ఏర్పాటు చేసేందుకు ఏసీబీ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. చంద్రబాబు ఉన్న గదిలో ఏసీ ఏర్పాటు చేయాలని ఏసీబీ న్యాయమూర్తి చెప్పారు. చంద్రబాబుకు చర్మ సంబంధించి వ్యాధి వచ్చిన తరుణంలోనే.. ఆయన రూమ్ లో ఏసీ ఏర్పాటుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Read Also: SBI Super Plan : ఎస్బీఐ సూపర్ ప్లాన్.. రూ.10 లక్షల పెట్టుబడితో రూ.30 లక్షలు పొందవచ్చు..
Also Read
కాగా, రాజమండ్రి సెంట్రల్ జైలులోని చంద్రబాబు రిమాండ్ నేటికి 37వ రోజుకు చేరుకుంది. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో గత నెల 9వ తేదీన చంద్రబాబు అరెస్టయ్యారు. ఇక, ఈ నెల 19వ తేదీ వరకు ఆయనకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. అటు ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబు రిమాండ్ లో ఉన్న స్నేహా బ్లాక్ లో ఏసీ ఏర్పాటుకు సెంట్రల్ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబుకు చర్మ సమస్యలు దృష్ట్యా ఏసీ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. ఎండ తీవ్రత, ఉక్కపోత నుంచి చంద్రబాబుకు ఉపసమానం లభించనుంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!