Bode Prasad : పెనమలూరుకు బోడె ప్రసాదే కావాలని కార్యకర్తల అభిమతం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bode Prasad : ఏపీలో ఎన్నికల హడావిడి మొదలైంది. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది. అంతేకాకుండా.. ఈ పొత్తులోకి బీజేపీ కూడా వచ్చి చేరడంతో కూటమిగా మారింది. అయితే.. ఇటీవల కూటమిలో పార్టీల మధ్య సీట్ల పంపకాలపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆయా పార్టీల అధిష్టానాలు అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అయితే.. ఇటీవల కాలంలో నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలను, ప్రజల్లో ఉంటున్న నాయకులకు టిక్కెట్లు ఇవ్వకుండా.. వారిని మరో చోట వాడుకుంటోంది అధిష్టానం.. దీనికి నిదర్శనం ఇటీవల అధికార వైసీపీ పార్టీ చేసిన నాయకులు ట్రాన్స్ఫరే చూసుకోవచ్చు.
Boora Narsaiah Goud: రాజీనామా చేస్తావా? కోమటిరెడ్డి వెంకటరెడ్డికి బూర నర్సయ్య సవాల్
Also Read
- Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
- Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
- PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
- CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
అయితే.. ఇదిలా ఉంటే.. నియోజకవర్గంలో కీలకమైన నాయకులకు టిక్కెట్ ఇవ్వకుండా… కార్యకర్తల అభిమతం ఏంటో తెలుసుకోకుండానే పార్టీ పెద్దలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్థానికంగా ఉండి ప్రజలతో మమేకమైన నాయకులు పక్కన పెడుతున్నారు. అలాంటి పెనమలూరు నియోజకవర్గం. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ బోడె ప్రసాద్ను కాకుండా మరో వ్యక్తిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. బోడె ప్రసాద్ కాకుండా.. మరో వ్యక్తి అయితే.. పెనమలూరు నియోజకవర్గానికి తగిన వారు కారని.. తగిన న్యాయం చేయలేరనేది అక్కడి కార్యకర్తలు, నేతల వాదన. గత నాలుగు సంవత్సరాలుగా క్లిష్టపరిస్థితుల్లో కూడా పార్టీని వీడకుండా.. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు పోతున్న బోడె ప్రసాద్కే పెనమలూరు టీడీపీ టికెట్ కేటాయించాలని అక్కడి నేతలు అంటున్నారు. పెనమలూరు ప్రజల్లో బోడె ప్రసాద్ సేవలు మరొకరితో కావని.. ఇన్ని రోజులుగా బోడె ప్రసాద్ టీడీపీకి చేసిన సేవలు గుర్తించి ఆయనకే టికెట్ కేటాయించాలని కోరుతున్నారు.
CM Jagan : పేదరికానికి కులం ఉండదు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకే ఈబీసీ నేస్తం
తాజావార్తలు
-
Nandini Reddy: ‘పెద్ది’ వివాదంపై నందిని రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. బుచ్చిబాబు తప్పు ఒప్పుకున్నాడు!
-
Congress-TMC Merger: రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించిన మమత.!
-
Hyderabad: నగరంలో తీవ్ర విషాదం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
-
PM Modi: ఎన్డీఏ రాకతో దేశ తలరాత మారిపోయింది.. 12 ఏళ్ల వేడుకలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
CM Revanth Reddy: ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే ప్రజలే బండకేసి కొడతారు.. సీఎం రేవంత్రెడ్డి ఫైర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!