Peedika Rajanna Dora: చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆగ్రహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peedika Rajanna Dora: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఎన్ని ఎకరాలు ఇళ్ల పట్టాల కోసం ఇచ్చారో చెప్పాలంటూ చంద్రబాబును ఏపీ ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ప్రశ్నించారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలం కుంటినవలసలో ఆయన చంద్రబాబుపై మండిపడ్డారు. రాష్ట్రంలో 17 వేల ఎకరాల్లో కాలనీలు కడుతున్నామన్న రాజన్న దొర.. అమరావతిలో 54 వేల మందికి భూమి ఇస్తే చంద్రబాబు అలా మాట్లాడడం తగదన్నారు. సెంటు భూమి ఇస్తే శవాన్ని పాతడానికా అంటూ.. ఎలా మాట్లాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ శవాన్ని పాతడానికి మేము అనొచ్చు కానీ మేము అలా అనలేమమన్నారు.
Read Also: Kejriwal : అందుకే పీఎం చదువుకున్న వాడై ఉండాలనేది : కేజ్రీవాల్
Also Read
మీరు 14 ఏళ్లలో చేయలేని పనులు.. వైసీపీ సర్కారు నాలుగు సంవత్సరాల్లో చేసిందన్నారు. పొత్తుల కోసం మీరు సీపీఎం, సీపీఐ, బీజేపీ, జనసేన పార్టీల నాయకుల కాళ్లు పట్టుకుట్టున్నారన్న ఆయన.. మాకు ఆ అవసరం లేదన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సింహం లాగా సింగిల్గానే వస్తారన్నారు. జగన్ 30 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగానే ఉంటారని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
India message to China: పాకిస్తాన్కు చైనా మద్దతు.. భారత్ గట్టి సందేశం..
-
Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
-
Ragi Punugulu – Kara Chutney: 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్ఫాస్ట్.. సింపుల్గా ఇలా చేసేయండి!
-
Peddi: నైజాంలో రామ్ చరణ్ ‘పెద్ది’కి బిగ్ షాక్
-
Peddi: పెద్ది’కి నార్త్’లో సాలిడ్ బ్యాకప్..ట్రైలర్ లాంచ్ అక్కడే!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!