Paris Olympics 2024: బ్యాడ్మింటన్ సింగిల్స్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరిన లక్ష్యసేన్
- క్వార్టర్ ఫైనల్స్కు చేరిన లక్ష్యసేన్
- తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించిన లక్ష్య సేన్
- ప్రీక్వార్టర్ ఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్పై విజయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paris Olympics 2024: భారత యువ బ్యాడ్మింటన్ స్టార్ లక్ష్యసేన్ పారిస్ ఒలింపిక్స్ పురుషుల సింగిల్స్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. 22 ఏళ్ల లక్ష్య సేన్ ఈ మ్యాచ్లో 32 ఏళ్ల స్వదేశీయుడు హెచ్ఎస్ ప్రణయ్కు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. తన అద్భుతమైన ఫామ్ను కొనసాగించిన లక్ష్య సేన్ ప్రీక్వార్టర్ఫైనల్ మ్యాచ్ను సులభంగా గెలుచుకున్నాడు. ప్రణయ్పై సేన్ 21 నిమిషాల్లో 21-12తో తొలి గేమ్ను, 21-6తో రెండో గేమ్ను గెలుచుకున్నాడు. ప్రణయ్ తన కంటే 10 ఏళ్ల చిన్న ఆటగాడితో పోరాడుతూ కనిపించాడు.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ప్రపంచ నం.3 ఆటగాడు జొనాథన్ క్రిస్టీని ఓడించి ప్రీక్వార్టర్ఫైనల్కు చేరిన లక్ష్యసేన్ తన అద్భుతమైన ఫామ్ను నిలబెట్టుకోవడంతో పాటు ఈ విజయంతో పురుషుల సింగిల్స్లో భారత్ పతక ఆశలను సజీవంగా ఉంచాడు. పి కశ్యప్ తర్వాత, ఒలింపిక్ క్రీడల పురుషుల సింగిల్స్ ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్స్కు చేరుకున్న రెండవ భారతీయుడిగా సేన్ నిలిచాడు. , ప్రణయ్ను ఓడించడానికి సేన్ కేవలం 38 నిమిషాల సమయం తీసుకున్నాడు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!