Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palla Rajeshwar Reddy: కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా చేతులు వేసి అసెంబ్లీలోకి తీసుకెళ్ళి సీటు ఆఫర్ చేశాడని.. ఇది కడియం శ్రీహరి నే చెప్పాడని క్లారిటీ ఇచ్చారు. కుట్రతోనే బీఆర్ఎస్ లోనే నాయకుల వెళ్ళ గొట్టి బిడ్డకు టికెట్ ఇప్పించుకున్నాడన్నారు. కడియం శ్రీహరి ఎన్నికల కుట్రలు పన్నాడో మాకు అందరికీ తెలుసన్నారు.
Read also: Kumari Aunty : చదువుపై కుమారి ఆంటీ ఎమోషనల్ స్పీచ్.. ఫిదా అవ్వాల్సిందే.
Also Read
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
మా కార్యకర్తలను ఇప్పుడు వేధిస్తున్నాడని తెలిపారు. కడియం శ్రీహరి దేనికి బ్రాండ్? ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన తీరుకు బ్రాండా? అని ప్రశ్నించారు. లేని లింగం పల్లి రిజర్వాయర్ నిర్మాణం పేరుతో కంట్రాక్టర్లను బెదిరించి.. ఇంటిని నిర్మాణం చేసుకున్న ఘనుడు కడియం శ్రీహరి అన్నారు. భూములు ఎలా కబ్జా చేసివో ఘనపూర్ కార్యకర్తలకు అందరికీ తెలుసన్నారు. స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలకు అండగా ఉంటా అన్నారు. సీటు రాకపోవడంతో పసునూరి ఆరురి వెళ్లారని తెలిపారు. కానీ ఎంఎల్ఏ గా గెలిపించుకున్న తర్వాత కడియం శ్రీహరి మోసం చేసి వెళ్ళాడు కాబట్టి మోసగాడు అంటున్నామన్నారు. కడియం శ్రీహరి పార్టీ మారే కుట్ర మూడు నెలల నుండి జరుగుతుందన్నారు. కడియం శ్రీహరి మూడు నెలల నుండి కుట్ర పన్నాడన్నారు.
Read also: Babu Mohan: బీజేపీ పార్టీ టికెట్ ఇస్తానని ఇవ్వలేదు.. బాబుమోహన్ కీలక వ్యాఖ్యలు..
ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ ను కడియం శ్రీహరే ఏల్లగొట్టాడన్నారు. ఘన్పూర్ ప్రజలకు నేను అందుబాటులో ఉంటూ.. అండగా ఉంటా అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కు వెన్నుపోటు పోడిసిన వ్యక్తి కడియం శ్రీహరి అన్నారు. కావ్య మా నాన్న బ్రాండ్ అంటుందన్నారు. వెన్నుపోటు పొడవడంలో బ్రండా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కడియం లాంటి ద్రోహులను ప్రజలు క్షమించరని తెలిపారు. కడియం… సిగ్గు, శరం ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యి అంటూ అన్నారు. కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామమన్నారు. ఘన్పూర్ ప్రజలకు ఏ పనైనా నేను సేవా చేస్తా అన్నారు.
Chada Venkata Reddy: ఫిరాయింపులతో రాజకీయ వ్యవస్థ బూజు పడుతుంది..!
తాజావార్తలు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
-
Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!