Pakistan: ఆత్మాహుతి దాడిలో చనిపోయిన చైనీయులకు సాయం.. 2.58 మిలియన్ డాలర్ల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వాయువ్య పాకిస్థాన్లో ఆత్మాహుతి బాంబర్ తన పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు చైనా జాతీయులు, ఒక పాకిస్థానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కంచంలో కల్తీ.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం..
Also Read
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
- నేడే ఏపీ Cabinet Meeting.. రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు గ్రీన్సిగ్నల్.. పొదుపు చర్యలపై కీలక చర్చ!
- Thursday Horoscope: ఆ రాశి వారు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సిందే.. లేదా తిప్పలు తప్పవ్..!
దీంతో ఆ దాడిలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్లు చెల్లించాలని పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయించినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. చైనా కాంట్రాక్టర్కు చెందిన ఐదుగురు చైనీస్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించనుందని శుక్రవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఐదుగురు చైనీయులు, పాకిస్థానీ డ్రైవర్ మార్చి 26న ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బిషామ్ ప్రాంతంలో దాసు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టడంతో మరణించారు.
చైనా పౌరుల కుటుంబాలకు తగిన మార్గాల ద్వారా చెల్లింపుల కోసం బీజింగ్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఖాతాకు ఈ మొత్తాన్ని వెంటనే బదిలీ చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే నెల ప్రారంభంలో బీజింగ్లో పర్యటించనున్నారు. పర్యటనకు ముందు ఈ పరిహారం ప్రకటన వెలువడింది. దాదాపు ఐదేళ్లుగా పాకిస్థాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
తాజావార్తలు
-
Raviteja : ఇరుముడి కోసం ‘విల్లాల వీరుడు.. వీరమణికంఠుడు’.. రీమిక్స్ ఫిక్స్
-
Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
-
IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
-
Virat Kohli: ఆకలిగొన్న పులిలా.. ఒక్క రన్ను సెంచరీలా సెలబ్రేట్ చేసుకున్న కోహ్లీ.. సోషల్ మీడియా షేక్
-
Karuppu Release : ఆర్థిక ఇబ్బందుల కారణంగా ‘కరుప్పు’ రిలీజ్ వాయిదా.. టికెట్ డబ్బులు వాపస్
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!