Pakistan: ఆత్మాహుతి దాడిలో చనిపోయిన చైనీయులకు సాయం.. 2.58 మిలియన్ డాలర్ల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వాయువ్య పాకిస్థాన్లో ఆత్మాహుతి బాంబర్ తన పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు చైనా జాతీయులు, ఒక పాకిస్థానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కంచంలో కల్తీ.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం..
Also Read
- Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక "గలీజ్ దందా".. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
- WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
- East Godavari Thief: తూర్పుగోదావరి జిల్లాలో ఘరానా దొంగ అరెస్ట్.. జూదం కోసం వరుస చోరీలు.. బెయిల్పై బయటకు వచ్చి!
- Praggnanandhaa: వరల్డ్ ఛాంపియన్కు చెక్ మెట్.. హ్యాట్రిక్ విజయంతో నార్వే చెస్ టైటిల్ రేసులో దూసుకపోతున్న ప్రజ్ఞానంద.!
దీంతో ఆ దాడిలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్లు చెల్లించాలని పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయించినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. చైనా కాంట్రాక్టర్కు చెందిన ఐదుగురు చైనీస్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించనుందని శుక్రవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఐదుగురు చైనీయులు, పాకిస్థానీ డ్రైవర్ మార్చి 26న ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బిషామ్ ప్రాంతంలో దాసు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టడంతో మరణించారు.
చైనా పౌరుల కుటుంబాలకు తగిన మార్గాల ద్వారా చెల్లింపుల కోసం బీజింగ్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఖాతాకు ఈ మొత్తాన్ని వెంటనే బదిలీ చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే నెల ప్రారంభంలో బీజింగ్లో పర్యటించనున్నారు. పర్యటనకు ముందు ఈ పరిహారం ప్రకటన వెలువడింది. దాదాపు ఐదేళ్లుగా పాకిస్థాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
తాజావార్తలు
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Marriage Dispute: నాకు 41 ఏళ్లు సర్.. అయినా మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..