Pakistan: ఆత్మాహుతి దాడిలో చనిపోయిన చైనీయులకు సాయం.. 2.58 మిలియన్ డాలర్ల ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆత్మాహుతి దాడిలో మరణించిన 5 మంది చైనీయుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్ల పరిహారాన్ని పాకిస్థాన్ ప్రకటించింది. ఈమేరకు పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో వాయువ్య పాకిస్థాన్లో ఆత్మాహుతి బాంబర్ తన పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ఘటనలో ఐదుగురు చైనా జాతీయులు, ఒక పాకిస్థానీ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు.
ఇది కూడా చదవండి: Hyderabad: కంచంలో కల్తీ.. ప్రజల ప్రాణాలతో రెస్టారెంట్ల చెలగాటం..
Also Read
- India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
- Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి 'గ్లో' రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
దీంతో ఆ దాడిలో మరణించిన చైనా కార్మికుల కుటుంబాలకు 2.58 మిలియన్ డాలర్లు చెల్లించాలని పాకిస్థాన్ క్యాబినెట్ ఆర్థిక సమన్వయ కమిటీ (ఈసీసీ) గురువారం నిర్ణయించినట్లు డాన్ వార్తాపత్రిక తెలిపింది. చైనా కాంట్రాక్టర్కు చెందిన ఐదుగురు చైనీస్ కార్మికులకు ప్రతి ఒక్కరికీ పరిహారం చెల్లించనుందని శుక్రవారం మీడియా కథనాలు వెలువడ్డాయి.
ఐదుగురు చైనీయులు, పాకిస్థానీ డ్రైవర్ మార్చి 26న ఖైబర్-పఖ్తున్ఖ్వా ప్రావిన్స్లోని బిషామ్ ప్రాంతంలో దాసు జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రదేశానికి తీసుకువెళుతుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. పేలుడు పదార్థాలతో కూడిన కారును వాహనాన్ని ఢీకొట్టడంతో మరణించారు.
చైనా పౌరుల కుటుంబాలకు తగిన మార్గాల ద్వారా చెల్లింపుల కోసం బీజింగ్లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం ఖాతాకు ఈ మొత్తాన్ని వెంటనే బదిలీ చేస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి తెలిపారు. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ వచ్చే నెల ప్రారంభంలో బీజింగ్లో పర్యటించనున్నారు. పర్యటనకు ముందు ఈ పరిహారం ప్రకటన వెలువడింది. దాదాపు ఐదేళ్లుగా పాకిస్థాన్ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది.
ఇది కూడా చదవండి: Israel-Gaza: అంతర్జాతీయ కోర్టు సంచలన తీర్పు.. రఫాపై తక్షణమే దాడులు ఆపాలని ఆదేశం
తాజావార్తలు
-
India vs Sri Lanka Test Series: శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. షెడ్యూల్, లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే.?
-
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి పాట.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా ?
-
DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
-
Aadhav Arjuna on Delimitation: తమిళనాడు నుంచే ప్రధాని రావాలి.. డీలిమిటేషన్పై మంత్రి ఆధవ్ అర్జున కీలక వ్యాఖ్యలు
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
ట్రెండింగ్
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!