Pakistan : ఐదు రోజుల్లో ఎన్నికలు.. ఎన్నికల సంఘం ఆఫీసు వెలుపల బాంబు పేలుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan : దాయాది దేశం పాకిస్థాన్ నుంచి ఓ షాకింగ్ వార్త బయటకు వస్తోంది. పాకిస్థాన్లో ఫిబ్రవరి 8న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం కార్యాలయం వెలుపల బాంబు పేలింది. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు లేవు. పేలుడు పదార్థాన్ని కరాచీలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం సమీపంలో షాపింగ్ బ్యాగ్లో ఉంచారు. ఈ ఘటన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. బాంబు నిర్వీర్య దళాన్ని పేలుడు స్థలానికి రప్పించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా గత కొన్ని రోజులుగా వరుసగా పేలుళ్ల వార్తలు వెలుగులోకి వస్తున్నాయి.
Read Also:CM YS Jagan: నేడు దెందులూరులో సిద్ధం సభకు సీఎం జగన్
Also Read
- Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
- NASA: అంగారక గ్రహంపై ఏలియన్ 'జెల్లీఫిష్' కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
- Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
- T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ఐదు రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 8న పాకిస్థాన్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి. దేశంలో పెరుగుతున్న హింస, భద్రతా సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, ఎన్నికల సంఘం గురువారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాకిస్తాన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 8 న ఎన్నికలు సకాలంలో నిర్వహించబడతాయని చెప్పారు. భద్రతా సవాళ్లు ఉన్నప్పటికీ ఎన్నికల సంఘం పూర్తిగా సిద్ధంగా ఉంది. నాలుగు-ఐదు రోజుల క్రితం పిటిఐ నాయకుడి ఇంటి వెలుపల భారీ బాంబు పేలుడు జరిగింది. మాలిక్ షా మహ్మద్ ఖాన్ ఇంటి బయట ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ముగ్గురు పీటీఐ సభ్యులతో సహా నలుగురు చనిపోయారు. పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికలకు దూరంగా ఉండాలని మాలిక్ షా మహ్మద్ను బెదిరించారు. అదే సమయంలో బలూచిస్థాన్లో పీటీఐ ఎన్నికల ర్యాలీలో బాంబు పేలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.
🚨🇵🇰💥💣#BREAKING : A bomb explosion near the Election Commission’s Office in Karachi. More details awaited#karachi #Elections2024 #KarachiBlast #Pakistan #PakistanNews pic.twitter.com/QsrAdferqH
— upuknews (@upuknews1) February 2, 2024
Read Also:Paytm : పేటీఎంకి ఆఖరి అవకాశం దక్కుతుందా లేదా ఆర్బీఐ లైసెన్స్ను రద్దు చేస్తుందా?
తాజావార్తలు
-
Kapil Dev: ఫాలో ఆన్ ఇచ్చి కూడా గెలవలేరా? కపిల్ దేవ్ ప్రశ్నల వర్షంతో టీమిండియాలో ప్రకంపనలు..
-
NASA: అంగారక గ్రహంపై ఏలియన్ ‘జెల్లీఫిష్’ కలకలం.. నాసా ఫొటోతో వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Food Poisoning: జగిత్యాల జిల్లాలో విషాదం.. పెళ్లి భోజనం తిని 15 మందికి అస్వస్థత..
-
Emraan Hashmi: సినిమా సక్సెస్ జోష్లో ఇమ్రాన్ హష్మీకి బిగ్ షాక్.. స్వైన్ ఫ్లూ పాజిటివ్!
-
T20 Cricket: కేవలం 7 పరుగులకే ఆలౌట్, 10 రన్స్కే కుప్పకూలిన జట్లు, టీ20 చరిత్రలోనే అత్యంత దారుణ స్కోర్లు ఇవే!
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!