Padi Kaushik Reddy : హుజూరాబాద్లో బీఅర్ఎస్ ఎవరూ ఊహించని మెజారిటీ గెలుస్తుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో జరిగిన అభివృద్ధి ప్రజలందరి కళ్ళ ముందు ఉందన్నారు. హుజూరాబాద్ నియోజక వర్గం లో ఎమ్మేల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తరువాత 300 కోట్లతో అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టి హుజూరాబాద్ నియోజక వర్గం లో వందకు వంద శాతం పూర్తి చేయడం జరిగిందని పాడి కౌశిక్ రెడ్డి అన్నారు.
అంతేకాకుండా.. ‘కేసీఆర్ కు దళితుల మీద ఉన్న ప్రేమ భారత దేశం లో ఏ నాయకునికి లేదు. దళిత బంధు పథకం ద్వారా లబ్ది పొందిన ఒక్కో కుటుంబం నెలకు ముప్పై వేలు సంపాదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం లో గత పది సంవత్సరాల నుండి ముప్పై ఏడు వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కేసీఆర్ ది. రైతులు బాగుండాలని 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతు బంధు,పథకాన్ని ప్రవేశ పెట్టారు.. తెలంగాణ రాష్ట్రం రాక ముందు రెండు వందలు ఉన్న అసరా పెన్షన్ రెండు వేలు చేసిన ఘనత కేసీఆర్ ది.. హైదరాబాద్ ను అమెరికా ల ఉన్న న్యూయార్క్ లాగా కరీంనగర్ ను లండన్ ల తయారు చేశారు సీఎం కేసీఆర్.. తెలంగాణ బీఅర్ ఎస్ వంద సీట్లు గెలిచి కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కాక తప్పదు అందులో మొదట గెలిచే సిట్ హుజూరాబాద్ ది.
Also Read
- Jana Nayagan: విజయ్ 'లియో', రజనీ 'కూలీ' రికార్డులను దాటలేకపోయిన 'జన నాయగన్'.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
- SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
- Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
- Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
హుజూరాబాద్ లో బీఆర్ఎస్ ఎవరు ఊహించని మెజారిటీ వచ్చి తీరుతుంది. బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో చూసి ప్రతిపక్షాల దిమ్మ దిరిగిపోయింది. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళ కు మూడు వేల రూపాయలు ఇవ్వడం చాలా గొప్ప విషయం.. బీఅర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను నియోజక వర్గం లో ప్రతి ఇంటికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తాం. గత ఎమ్మేల్యే కు ఇరవై సంత్సరాలు అవకాశం ఇచ్చారు నాకు ఒక్క సారి అవకాశం ఇచ్చి చూడండి. నేను చేసే వాగ్దానాలో ఒక్కటి అమలు చేయలేకపోయిన స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద ముక్కు నెలకు రాస్తా.. సీఎం కేసీఅర్ కాళ్ళు మొక్కైన వెయ్యి కోట్లతో అభివృద్ధి చేసి మరో సిద్దిపేటలాగా మారుస్త.. బీఅర్ఎస్ పార్టీ వంద సీట్లతో సెంచరీ చేయబోతోంది బీజేపీ డకౌట్ కాబోతుంది. కాంగ్రెస్ పార్టీ రన్ ఔట్ కాబోతుంది.’ అని పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Jana Nayagan: విజయ్ ‘లియో’, రజనీ ‘కూలీ’ రికార్డులను దాటలేకపోయిన ‘జన నాయగన్’.. డే-1 కలెక్షన్స్ ఎంతంటే?
-
50 OTT Apps Blocked: అశ్లీల కంటెంట్పై కేంద్రం కఠిన చర్యలు.. 50 ఓటీటీ యాప్స్ బ్లాక్
-
SA20 2027 షెడ్యూల్ విడుదల.. జనవరి 17 నుంచి షురూ.!
-
Mayank Yadav: రెండేళ్లు నరకం అనుభవించా.. ఒంటరిగా కూర్చొని ఏడ్చేశా.. టీమిండియా మ్యాచ్ విన్నర్ భావోద్వేగం!
-
Coffee Is Good for Your Heart?: కాఫీతో గుండె ఆరోగ్యం మెరుగవుతుందా..? తాజా అధ్యయనం ఏమి చెబుతోంది?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?