AP Elections 2025: ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్!
- ఏపీలోఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
- 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయితీలకు ఎన్నికలు
- పులివెందుల, ఒంటిమిట్టలో ఆగస్టు 12న పోలింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Byelections 2025 Notification Released: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల నిర్వహణకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఎంపీటీసీలు, 2 జడ్పీటీసీలు, 2 పంచాయితీలకు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయింది. జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. ఆగష్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంది. ఆగస్టు 10న, ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఏపీ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మణీంద్రం, పల్నాడు జిల్లా కారెంపూడి మండలం వేపకంపల్లి, నెల్లూరు జిల్లా విడవలూరు మండలం విడవలూరు – 1 ఎంపీటీసీ స్ధానాలకు.. కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్ధానాలకు.. ప్రకాశం జిల్లా కొండపి గ్రామపంచాయతి సర్పంచ్, వార్డుమెంబర్లకు, తూర్పుగోదావరి జిల్లా కడియపులంక గ్రామపంచాయతి సర్పంచ్లకు ఎన్నికలు జరగనున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఇలాఖాలో ఆగస్టు 12న పోలింగ్ జరగనుంది. ఆరోజు పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాల ఉపఎన్నిక జరగనుంది.
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
- AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
- Trump-Meloni: ‘‘వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు’’.. ట్రంప్ పోస్టుకు ఇటలీ కౌంటర్..
- Team India Players: టీమిండియా ఆటగాళ్లలో మొదలైన భయం.. మా వంతు రాదని గ్యారెంటీ ఏంటి అంటూ..
Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ ఎవరిని టచ్ చేయకూడదో.. వాళ్లనే టచ్ చేశారు!
ఉప ఎన్నిక షెడ్యూల్ ఇదే:
# జూలై 30 నుంచి ఆగస్టు 1 వరకూ నామినేషన్లు
# ఆగస్టు 5న మధ్యాహ్నం 3 గంటల వరకూ నామినేషన్ల ఉపసంహరణ గడువు
# ఆగష్టు 10న గ్రామ పంచాయితీలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ ఎన్నిక, అదేరోజు 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ
# ఆగస్టు 12న ఎంపీటీసీ, జడ్పీటీసీలకు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకూ ఎన్నికలు, 14న ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ
తాజావార్తలు
-
Telangana : ఇకపై ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు వేర్వేరుగా ప్రాక్టికల్స్.!
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ కేవలం ట్రైలర్ మాత్రమే చూపించాడు.. ముందుంది సినిమా’..
-
OTR : బీఆర్ఎస్ కు మల్లారెడ్డి దూరమైనట్టేనా..?
-
AP Government: ముగ్గురు పిల్లలున్న కుటుంబాలకు రూ.5 వేలు.. ప్రోత్సాహకాలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం..
-
Chairman’s Desk : సీఎం స్పీడుని మంత్రులు అందుకోవడం లేదా..? ప్రతిపక్షాల గళం పదునెక్కుతోందా..?
ట్రెండింగ్
-
Chanakya Neeti : చాణక్య హెచ్చరిక.. ఇలాంటి వారిని పెళ్లి చేసుకోకండి.!
-
Gardening Tips : మీ గులాబీ మొక్కలు వాడిపోతున్నాయా? మీరు చేసే ఈ 4 తప్పులే దానికి కారణం!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వచ్చే రోగాలకు బై..బై.. 5 అద్భుతమైన ఇంటి చిట్కాలు.!
-
IND Playing XI vs ENG: మూడో టీ20లో ఈ ముగ్గురు ఔట్.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
-
Ellyse Perry: లార్డ్స్లో ఇంగ్లండ్ను ఓడించాం.. ఆ మజానే వేరప్ప.. ఆస్ట్రేలియా అందం ఆనందం!