OTT Thriller Movies: థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడుతారా?.. ఈ వీకెండ్ మీకు పండుగే!
- ఓటీటీలో ఈవీకెండ్.. థ్రిల్లర్స్దే పై చేయి
- అమెజాన్ ప్రైమ్లో హారర్ థ్రిల్లర్స్ ఈషా, ది డ్రీడ్ ఫుల్ స్ట్రీమింగ్
- హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీట్స్ ఎడ్జ్పై కూర్చోబెడుతూ.. వాట్ నెక్ట్స్ అనిపించే థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ పండుగనే చెప్పొచ్చు. సుమారు అరడజన్ థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్లు డిఫరెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్పై సందడి చేస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ ఫిల్మ్ ‘ఈషా’ కూడా ఉంది. గత ఏడాది డిసెంబర్12న రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ యావరేజ్ మూవీగా నిలిచింది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీ రోల్ చేసిన ఈ సినిమా రిలీజైన రెండు నెలలకు అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మస్ట్ వాచ్ అనుకునే వాళ్ల కోసం డ్రీడ్ ఫుల్ హారర్ మూవీతో పాటు 56 డేస్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్లోనే ప్రీమియర్స్ అవుతోంది.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ జోనర్ చూద్దామనుకునే ఓటీటీ లవర్స్ కోసం సినిమాలు, సిరీస్లను పట్టుకొచ్చింది జీ5. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్ అండ్ సన్నీలియోన్ లీడ్ రోల్స్లో నటించిన కెన్నెడీ ఫిల్మ్.. 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైంది. కానీ థియేటర్స్లో రిలీజ్ కాకుండానే ఫిబ్రవరి 20 నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అగ్లీ (2013), దోబారా (2022) తర్వాత కశ్యప్ అండ్ భట్ కలిస్ చేశారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మలయాళం అంటేనే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్కు కేరాఫ్ అడ్రస్. డిఫరెంట్ స్టోరీ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాలు కట్టిపడేస్తుంటాయి. అలాంటి ఓమూవీ ‘పాతిరాత్రి’. నవ్య నాయర్, సౌబిన్ షాహీర్ నటించిన ఈ ఫిల్మ్ గత ఏడాది అక్టోబర్లో రిలీజైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత జీ5లో సందడి చేస్తోంది ఈ సినిమా. కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస కూడా ఇదే ఓటీటీలోకి వచ్చేసింది. ఓ మొసలి కొంత మంది వ్యక్తులను ఎలా చంపింది, అసలు దీని వెనుక ఎవరున్నారు? అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!