Crime News: దారుణం.. మద్యం మత్తులో ఉన్న బావను కిరాతకంగా హత్య చేసిన బావమరది
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime News: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుపల్లి మండలం పందిరిమామిడి కోటలో దారుణ హత్య చోటుచేసుకుంది. పందిరిమామిడి కోటలో ఓ గిరిజనుడు దారుణంగా హత్యకు గురయ్యాడు. గిరిజన సాంప్రదాయ మామిడికొత్త పండుగలో హత్యకు పథకం పన్నిన బావమరిది శంభు రెడ్డి.. మద్యం మత్తులో ఒంటరిగా ఇంటి వద్ద ఉన్న చితుకు రెడ్డిని దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో ఉన్న చితుకు రెడ్డిని మెడపై బలంగా కత్తితో నరికివేశాడని పోలీసులు వెల్లడించారు. రక్తపు మడుగులో మృతి చెందిన చితుకు రెడ్డిని చూసి గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. భూతగాదాలు కారణంగా హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: Kerala Road Accident: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి, 14 మందికి గాయాలు!
Also Read
తాజావార్తలు
-
Ajay Bhupathi: మహేష్ బాబు అలా అడుగుతారని అస్సలు ఊహించలేదు.. ‘RX100’ తర్వాత ఏం జరిగిందో చెప్పిన అజయ్ భూపతి!
-
Congress: రాహుల్ గాంధీ సీక్రెట్ ఆపరేషన్ సక్సెస్.. అధికారులు, మీడియా షాక్..
-
TPCC Mahesh Goud : రాహుల్ గాంధీ అరెస్ట్కు నిరసనగా రేపు ‘ఛలో లోక్ భవన్’
-
Mamitha Baiju: సౌత్ ఇండియాలో సునామీ.. 3 వారాల్లో 3 భాషల్లో భారీ రికార్డు!
-
Rahul Gandhi: మోడీ ఇంటి దగ్గర నిరసన.. పోలీసుల అదుపులో రాహుల్గాంధీ, ఖర్గే
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!