OG 2 : ఓజీ 2లో సాహో.. స్పందించిన సుజిత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల అయింది. విడుదల అయిన మొదటి ఆట నుంచే సినిమాకి మంచి టాక్ వచ్చింది. అయితే సినిమాలో సుజిత్ దర్శకత్వంలో వచ్చిన మరో సినిమా సాహోతో లింక్ చేస్తూ ఒక సన్నివేశం ఉంది. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా కూడా మంచి హిట్ టాక్ సంపాదించింది. ఈ క్రమంలో ఈ రెండు సినిమాల అంశాలు కలిపి ఓజీ 2లో ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి.
READ MORE: AP Assembly: కామినేని vs బాలయ్య.. జగన్తో సినీ ప్రముఖుల మీటింగ్పై మాటల యుద్ధం
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
అయితే ఈ విషయం మీద తాజాగా సక్సెస్ మీట్ లో దర్శకుడు సుజిత్ స్పందించాడు. ఈ రెండు కలిపి ఒక సినిమా చేసే అవకాశం ఉందా అని అడిగితే అవకాశం ఉంది కానీ ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం ఓ జి సినిమాకి సంబంధించిన హిట్ ఎంజాయ్ చేస్తున్నాం. పరిస్థితులు చక్కబడ్డాక రెండు కలిపి సినిమా చేయవచ్చా లేదా అనేది ఆలోచిస్తాం. నాకు ప్రభాస్ అన్న చాలా క్లోజ్, అలాగే కళ్యాణ్ గారితో కూడా ఇప్పుడు మంచి బాండింగ్ ఏర్పడింది. ఈ రెండు సినిమాల బ్యాక్ డ్రాప్స్ కలిపి ఒక సినిమా చేసే అవకాశం కూడా ఉంది. కానీ ప్రస్తుతానికైతే చేయాలి లేదా వద్దు అనే విషయం మీద ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!