Congress leader booked: ప్రధాని మోడీపై విమర్శలు.. కాంగ్రెస్ నేతపై కేసు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై కాంగ్రెస్ నేతపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సచిన్ చౌదరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఒక కాంగ్రెస్ నాయకుడిపై బీజేపీ యువజన విభాగం నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా కేసు ఫైల్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రెస్ మీట్ లో కాంగ్రెస్ నాయకుడు కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశాడని సంభాల్ ఏఎస్పీ శ్రీష్ చంద్ర తెలిపారు. ప్రధాని మోడీపై కాంగ్రెస్ అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా అందడంతో త్వరలో చర్యలు తీసుకుంటామని ఆచప తెలిపారు.
Also Read : Steroids selling: జిమ్కు వెళ్లే యువకులే టార్గెట్.. స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న ముఠా అరెస్ట్
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ సంస్థను 21వ శతాబ్దపు కౌరవులుగా అభివర్ణించినందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త హరిద్వార్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఆర్ఎస్ఎస్ పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు తన క్లయింట్ ఐసీసీ 499,500 సెక్షన్ల కింద కోర్టులో ఫిర్యాదు చేశారని ఆర్ఎస్ఎస్ కార్యకర్త కమల్ భదౌరియా తరపు న్యాయవాది తెలిపారు. ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.
Also Read : malladi vishnu: మంత్రివర్గ విస్తరణ నిర్ణయం ఆయనకు మాత్రమే తెలుసు…
ఈ ఏడాది జనవరి 9న హరియాణాలో భారత్ జోడో యాత్ర సందర్భంగా కాంగ్రెస్ నేత 21వ శతాబ్దానికి చెందిన కౌరవులు ఖాకీ హాఫ్ ప్యాంటు ధరించి శాఖలు నడుపుతున్నారని ఆరోపించారు. వీరితో పాటు దేశంలోని ఇద్దరు ముగ్గురు ధనవంతులు ఉన్నారు అని అన్నారు. ఇదిలా ఉండగా.. మోడీ ఇంటి పేరు ప్రస్తావనకు సంబంధించిన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు రాహల్ గాంధీని దోషిగా తేల్చింది. ఈ క్రమంలోనే ఆయనను పార్లమెంట్ సభ్యుడిగా అనర్హుడిగా ప్రకటించారు. ఇది జరిగిన తర్వాత రాహుల్ గాంధీపై రెండవ పరువు నష్టం కేసు కూడా నమోదైంది.
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!