Agniveer: ఆర్మీలో చేరడం మీ లక్ష్యమా?.. 10th పాసైతే చాలు.. అగ్నివీర్ పోస్టులకు అప్లై చేసుకోండి
- అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్
- 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి
- ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరాఖాస్తు చేసుకోవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఆర్మీలో చేరాలని యూత్ కలలుకంటుంటారు. ఆర్మీ రిలీజ్ చేసే జాబ్ నోటిఫికేషన్ల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇలాంటి వారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా అగ్నివీర్ జనరల్ డ్యూటీ (GD), టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్, ట్రేడ్స్మన్, సైనిక్ ఫార్మా, సైనిక్ టెక్నికల్ నర్సింగ్ అసిస్టెంట్, మహిళా పోలీస్ పోస్టులను భర్తీ చేస్తారు. దీనితో పాటు, హవల్దార్ ఎడ్యుకేషన్, హవల్దార్ సర్వేయర్ ఆటోమేటెడ్ కార్టోగ్రాఫర్, జెసిఓ క్యాటరింగ్, జెసిఓ రిలిజియస్ టీచర్ పోస్టులు భర్తీకానున్నాయి.
Also Read:Raja Saab: ‘ది రాజాసాబ్’ నెక్స్ట్ లెవల్.. టీజర్ లోడింగ్?
Also Read
- CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
- అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
- Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
- KTR: ‘నీ తప్పులు నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’.. సీఎంకు సవాల్.!
అభ్యర్థులు గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి 45% మార్కులతో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 33 శాతం మార్కులు ఉండాలి. హెవీ, తేలికపాటి వాహనాలు నడపడానికి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న అభ్యర్థులకు డ్రైవర్ నియామకంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. టెక్నికల్ పోస్టులకు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో 50% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులు తప్పనిసరి.
Also Read:Retro : ‘రెట్రో’ మూవీ నుంచి పూజా హెగ్డే అప్ డేట్..
క్లర్క్, స్టోర్ కీపర్ టెక్నికల్ రిక్రూట్మెంట్ కోసం, అభ్యర్థి 60% మార్కులతో 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రతి సబ్జెక్టులో 50% మార్కులు కలిగి ఉండటం తప్పనిసరి. అభ్యర్థి 2004 అక్టోబర్ 1- 2008 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. రాత పరీక్షతో పాటు శారీరక సామర్థ్య పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అగ్నివీర్ పోస్టులకు జనరల్, SC, ST, OBC, EWS కేటగిరీ అభ్యర్థులు కేవలం రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 10 వరకు ఆన్ లైన్ విధానంలో దరాఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఆదాయ పెంపుపై ఫోకస్.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.!
-
Netanyahu: నెతన్యాహు పీఠం కదులుతోంది.. ఇజ్రాయెల్ ప్రధానిని గద్దె దించేందుకు రంగంలోకి దిగిన మాజీ సైన్యాధిపతి!
-
PKCW : పవన్ కళ్యాణ్ తో కలిసి పని చేయాలనుకుంటున్నారా? ఆ క్రియేటివ్ వరల్డ్లోకి మీకూ ఎంట్రీ!
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్లతో దాడి.. ఓ రెస్టారెంట్ దగ్గర ఘటన
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!