NOTA Option: ఎన్నికలలో ‘నోటా ‘ కు ఓటేస్తే ఏమవవుతుందో తెలుసా..?!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రతి భారతీయుడికి ఓటు అనేది అస్తిత్వానికి ప్రతీక. ప్రజాస్వామ్యంలో సరైన ప్రజానీతినిధిని ఎన్నుకోవడానికి రాజ్యాంగం 18 ఏళ్ల నిండిన ప్రతి భారతీయుడికి అవకాశాన్ని ఇచ్చింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో జరిగే శాసనసభ తో పాటు మిగతా స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాగే పార్లమెంట్ స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం అనేక మంది ఓటర్లు కొత్తగా నమోదు చేసుకుంటూనే ఉన్నారు. ఇకపోతే ఒక్కొకసారి ఓట్లు వేసి ఎన్నుకున్న నేతలపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడం మనం గమనిస్తూనే ఉంటాం. ఎన్నికల్లో పోటీ చేసేవారు తమకి నచ్చకుంటే ఆ విషయాన్ని వ్యక్తపరిచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తిరస్కరించే అధికారాన్ని కూడా కల్పించింది. ఇందుకోసం ఓటర్ తన ‘నోట’ తో మన ఓటును తిరస్కరించుకోవచ్చు.
Also read: Flipkart: ఖరీదైన ఫోన్ ఆర్డర్ చేస్తే రాళ్లు డెలివరీ చేసిన ఫ్లిప్ కార్ట్.. ఆపై సారీ అంటూ..?!
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ప్రజా ప్రాతినిధ్య చట్టంలో భాగంగా 1961 సంవత్సరంలోనే సెక్షన్ 49 (O) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించినందుకు రాజ్యాంగం వీలు కల్పించింది. ఇందుకోసం అప్పట్లో ప్రొసీడింగ్ అధికారి దెగ్గరికి వెళ్లి ఓ ఫామ్ తీసుకొని తాము అభ్యర్థిని తిరస్కరించామంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేసేలా రూల్స్ ఉండేవి. ఇక ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లో భాగంగా అభ్యర్థులు గుర్తుతో పాటు నోటాను కూడా ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్.
Also read: Tillu Square: బాక్స్ ఆఫీసును షేక్ చేస్తున్న టిల్లు స్క్వేర్.. కలెక్షన్స్ ఎంతంటే..!
అభ్యర్థి ఎవరైనా సరే.. ప్రతి ఓటు వారికి విలువైనది. దాంతో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్ కు నచ్చకుంటే నోటాను వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది ఎన్నికల కమిషన్. దీంతో చాలామంది పోలింగ్ కేంద్రానికి వెళ్లి నోటాను వినియోగిస్తున్నారు. ఈ నోటాను సంబంధించి సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెల్లడించింది. దీంతో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో, అలాగే 2018, 2019లో జరిగిన ఎన్నికల్లో నుండి ప్రక్రియ కొనసాగుతుంది. ఈ సంవత్సరం జరిగే ఎన్నికలలో కూడా నోటా ఉంది. ఈ బటన్ వత్తడం ద్వారా సదరు ఓటు ఎవరికి పడదు. ఆయన కానీ ఓటు హక్కుగా నోటాను వినియోగించుకున్నట్లే ఓటర్.
NOta, elections 2024 election commission, voters
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!