Nizamabad PFI Case: నిజామాబాద్ PFI కేసులో NIA ఛార్జిషీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ పిఎఫ్ ఐ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి 11 మందిపై ఎన్ ఐ ఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆగస్టు 26న కేసు నమోదు చేసింది ఎన్ ఐ ఎ. స్పీచ్ ల ద్వారా యువకులను పిఎఫ్ఐ వైపు ఆకర్షితులను చేశారని ఎన్ఐఏ పేర్కొంది. పిఎఫ్ ఐలో చేరాక భారత ప్రభుత్వంపై కుట్ర కు శిక్షణ ఇచ్చారు. యువకులకు యోగ క్లాస్ పేరుతో నిందితుడు గౌస్ శిక్షణ ఇచ్చాడని ఎన్ఐఏ తెలిపింది. ఆయుధాలతో ఉగ్ర చర్యలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చిన గౌస్ పై చర్యలు చేపడతామంటోంది ఎన్ఐఏ.
నిందితులపై ఐపిసి 120బి,153ఏ,తో పాటు ఉప్పా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ లో PFI పై నమోదైన కేసు ఆధారంగా NIa దర్యాప్తు చేపట్టింది. 11మంది నిందితులపై నేరారోపణలు మోపింది NIA. నిందితులపై 120B, 153 A, UA ( P) 17,18,18A, 18B సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీ కి చెందిన పలువురిపై అభియోగాలు మోపింది NIA. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్ తో పాటు మరో 10 మందిపై ఛార్జ్ షీట్ వేసింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వము, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలు పిఎఫ్ఐ చేస్తున్నట్లు చార్జ్ షీట్ పేర్కొంది ఎన్ఐఏ.
Also Read
- Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
- Pakistan Cricket Player: నా భార్య సపోర్ట్ ఇండియాకే.. పాక్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
Read Also: Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్లు జైలుశిక్ష!
రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పిఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు పేర్కొంది NIA. PFIలో రిక్రూట్ అయిన తర్వాత, ముస్లిం యువకులను యోగా క్లాసులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ , బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులు పై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. కత్తి, కొడవలి, ఇనుప రాడ్ల తో ఎలా దాడులు చేయాలో శిక్షణ లో నేర్పిస్తుంది PFI. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది NIA. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో PFI శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించింది NIA. PFI కేసులో దర్యాప్తు కొనసాగుతుందని NIA వెల్లడించింది. ఇప్పటికే PFI సంస్థ ను భారత ప్రభుత్వం నిషేధించింది.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Apple Products: బిగ్షాక్ ఇచ్చిన యాపిల్.. వాటి ధరలు భారీగా పెంపు.. లక్ష వరకు పెరిగిన రేట్లు..
-
Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
-
Gossip : రేపే థియేటర్లలో ‘గాసిప్’
-
Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
-
Pawan Kalyan :మీరు అడిగారు, మేము విన్నాం.. ఓజీ యూనివర్స్లోకి స్వాగతం
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!