Nizamabad PFI Case: నిజామాబాద్ PFI కేసులో NIA ఛార్జిషీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిజామాబాద్ పిఎఫ్ ఐ కేసులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. దీనికి సంబంధించి 11 మందిపై ఎన్ ఐ ఎ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఆగస్టు 26న కేసు నమోదు చేసింది ఎన్ ఐ ఎ. స్పీచ్ ల ద్వారా యువకులను పిఎఫ్ఐ వైపు ఆకర్షితులను చేశారని ఎన్ఐఏ పేర్కొంది. పిఎఫ్ ఐలో చేరాక భారత ప్రభుత్వంపై కుట్ర కు శిక్షణ ఇచ్చారు. యువకులకు యోగ క్లాస్ పేరుతో నిందితుడు గౌస్ శిక్షణ ఇచ్చాడని ఎన్ఐఏ తెలిపింది. ఆయుధాలతో ఉగ్ర చర్యలకు పాల్పడేలా శిక్షణ ఇచ్చిన గౌస్ పై చర్యలు చేపడతామంటోంది ఎన్ఐఏ.
నిందితులపై ఐపిసి 120బి,153ఏ,తో పాటు ఉప్పా యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. నిజామాబాద్ లో PFI పై నమోదైన కేసు ఆధారంగా NIa దర్యాప్తు చేపట్టింది. 11మంది నిందితులపై నేరారోపణలు మోపింది NIA. నిందితులపై 120B, 153 A, UA ( P) 17,18,18A, 18B సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. తెలంగాణ, ఏపీ కి చెందిన పలువురిపై అభియోగాలు మోపింది NIA. శిబిర నిర్వహికుడు అబ్దుల్ ఖాదర్ తో పాటు మరో 10 మందిపై ఛార్జ్ షీట్ వేసింది. ముస్లిం యువకులను రెచ్చగొట్టే కుట్రలకు పాల్పడినట్లు గుర్తించింది. భారత ప్రభుత్వము, ఇతర సంస్థలు, వ్యక్తులపై రెచ్చగొట్టే ప్రసంగాలు పిఎఫ్ఐ చేస్తున్నట్లు చార్జ్ షీట్ పేర్కొంది ఎన్ఐఏ.
Also Read
- CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
- Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
- 9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
- Vaibhav Sooryavanshi: ఫార్మేట్ ఏదైనా ఓకే.. బాదుడు మాత్రం కామన్.. మరో చరిత్ర సృష్టించిన వైభవ్.!
Read Also: Aung San Suu Kyi: ఆంగ్ సాన్ సూకీకి మరో ఏడేళ్లు జైలుశిక్ష!
రెచ్చగొట్టే ప్రసంగాల ద్వారా ముస్లిం యువకులను పిఎఫ్ఐ సంస్థలో బలవంతంగా చేర్చుకున్నట్లు పేర్కొంది NIA. PFIలో రిక్రూట్ అయిన తర్వాత, ముస్లిం యువకులను యోగా క్లాసులు మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ , బిగినర్స్ కోర్సు ముసుగులో దాడులు పై శిక్షణ ఇవ్వడం చేస్తోంది. కత్తి, కొడవలి, ఇనుప రాడ్ల తో ఎలా దాడులు చేయాలో శిక్షణ లో నేర్పిస్తుంది PFI. ఉగ్రవాద సాహిత్యంతో పాటు మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది NIA. సున్నిత ప్రాంతంలో ఏవిధంగా దాడులు చేయాలో PFI శిక్షణ ఇచ్చినట్లు గుర్తించారు. మార్షల్ ఆర్ట్స్ శిక్షణ పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడినట్లు ఎన్ఐఏ తెలిపింది. దేశ వ్యాప్తంగా దాడులు చేసి పలువురిని విచారించింది NIA. PFI కేసులో దర్యాప్తు కొనసాగుతుందని NIA వెల్లడించింది. ఇప్పటికే PFI సంస్థ ను భారత ప్రభుత్వం నిషేధించింది.
Read Also: Top Headlines @1PM: టాప్ న్యూస్
తాజావార్తలు
-
Irumudi: రవితేజ బాక్సాఫీస్ ర్యాంపేజ్.. 10 రోజుల్లోనే 180 కోట్లు కొల్లగొట్టిన ‘ఇరుముడి’!
-
Dil Raju: టాలీవుడ్కి కొండంత ధైర్యాన్నిచ్చిన ‘ఇరుముడి’.. థియేటర్ల జాతరపై దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు
-
Shalini Pandey : అర్ధనగ్న వీడియోపై షాలిని పాండే క్లారిటీ తీవ్ర ఆగ్రహం
-
CM Chandrababu: ‘పునాది వేశా.. ప్రాజెక్ట్ పూర్తి చేశా’.. వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు..
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకు వీరవిహారం.. బాదుడే బాదుడే.. కేవలం 26 బంతుల్లోనే..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!