Asaduddin Owaisi: నెతన్యాహు ఒక దెయ్యం, పీఎం మోడీ గాజాను రక్షించాలి.. ఒవైసీకి ఎందుకు కోపం వచ్చింది?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ఇజ్రాయెల్ – హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా ప్రజలకు సంఘీభావం తెలపాలని, వారికి సహాయం అందించాలని AIMIM చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఈ యుద్ధంలో చాలా మంది ప్రజలు మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. నేటికీ పోరాడుతున్న గాజా వీర సైనికులకు లక్షలాది వందనాలు తెలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Also:Keerthy Suresh: మునుపెన్నడు లేని విధముగా కీర్తి సురేష్ అందం.. చూపు తిప్పలేరుగా
Also Read
- CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Kishan Reddy: బొగ్గు ఉత్పత్తిలో భారత్ కొత్త రికార్డు.. మోదీ సంస్కరణలే ఈ ఫలితం.!
- Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
అసదుద్దీన్ ఒవైసీ ఇజ్రాయెల్ అధ్యక్షుడిపై విమర్శల వర్షం కురిపించారు. నెతన్యాహు ఒక దెయ్యం, నిరంకుశుడు, యుద్ధ నేరస్థుడిగా ఆయన అభివర్ణించాడు. మన దేశంలో ఒక బాబా ముఖ్యమంత్రి పాలస్తీనా పేరు చెప్పుకునే పబ్బం గడుపుతున్న అతడిపై కేసు నమోదు చేస్తానని చెప్పారు. అందుకే బాబా ముఖ్యమంత్రిగారూ వినండి, నేను గర్వంగా పాలస్తీనా జెండాను, మన త్రివర్ణ పతాకాన్ని కూడా ఎగురవేస్తాను. నేను పాలస్తీనాకు అండగా ఉంటాను. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధానికి విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాను. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదు; ఇది మానవతా సమస్య.”అని ఒవైసీ అన్నారు.
Read Also:World Cup2023: పాక్ పై గెలిచిన టీమిండియా.. ప్రధాని మోడీ ప్రశంసల వర్షం
గతంలో కాంగ్రెస్ ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూనే ‘పాలస్తీనా హక్కుల’ కోసం తన మద్దతును ప్రకటించింది. సోమవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇజ్రాయెల్ దళాలు, హమాస్ తీవ్రవాద గ్రూపు మధ్య వెంటనే కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. అక్టోబరు 7న హమాస్ ఇజ్రాయెల్పై వరుస దాడులను ప్రారంభించి వందల మందిని చంపింది. అప్పటి నుండి, దాడిలో ఇజ్రాయెల్లో 1,300 మందికి పైగా మరణించారు. అయితే ఇజ్రాయెల్ ప్రతీకార వైమానిక దాడులు గాజాలో 2,200 మందికి పైగా మరణించారు. ఇజ్రాయెల్లో దాదాపు 1,500 మంది హమాస్ ఉగ్రవాదులు హతమయ్యారని ఇజ్రాయెల్ పేర్కొంది.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!