NDRF IG : జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం.. నీ సేవలకు సలాం..
- సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం
- ప్రస్తుతం 68 ప్రాంతాల్లో సేవలు
- ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్ వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సునామీ తరువాత జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF) ఏర్పడిందని.. ప్రస్తుతం 68 ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ సేవలు అందిస్తోందని ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఐజీ నరేంద్ర సింగ్ తెలిపారు. 1995లో జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం, కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. “2018లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా ఎన్ఐడీఎమ్ దక్షిణ భారత క్యాంపస్ కు శంఖుస్థాపన చేశాం. 2024 లో ఎన్ఐడీఎమ్ దక్షిణ భారత క్యాంపస్ సిద్ధమైంది. మణిపూర్, త్రిపుర, గుజరాత్, బీహార్, పశ్చిమబెంగాల్, ఏపీలలో ఐదు ప్రధాన వరద ఆపరేషన్లు నిర్వహించాం. హిమాచల్, కేదారనాధ్ లలో క్లౌడ్ బరస్ట్, కొండచరియలు విరిగిపడటం వంటి ఘటనల్లో మేం రెస్క్యూ చేశాం. రీమాల్, డానా, పెంగల్ తుఫాన్ లలో రెస్క్యూ ఆపరేషన్ చేశాం.” అని తెలిపారు.
READ MORE: Manchu Vishnu : శివుని ఆజ్ఞతోనే ‘కన్నప్ప’ చిత్రం రూపుదిద్దుకుంటోంది
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
ఢిల్లీ కరోల్ బాగ్, ముంబై ఘట్కోపర్ భవనాలు కూలిన ఘటనలలో రెస్క్యూ చేసినట్లు గుర్తు చేశారు. డార్జిలింగ్లో జరిగిన రైలు ప్రమాదంలో రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. మహాకుంభమేళా లో సైతం 20 స్వయం ప్రతిపత్తి కలిగిన టీంలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. “మృతుల బాడీలను కూడా కనుగొనేలా మా డాగ్ స్క్వాడ్ ను సిద్ధం చేశాం. బోర్ వెల్ ప్రమాదాల అంశంలో చాలా ఛాలెంజ్ లు ఉంటాయి. బోర్ వెల్ లో పడిపోయిన పిల్లలను బయటకి తీయడంలో అక్కడి భూమి ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్థానిక జిల్లా అధికారులు బోర్ వెల్స్ మూయించడంలో ప్రధాన పాత్ర వహించాలి వరదల విషయంలో హెలికాఫ్టర్ లు కూడా వినియోగించాం. చాలామందిని వరదల్లో కోల్పోయాం.. అయినప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ లో ప్రధాన పాత్ర పోషించింది..” అని వెల్లడించారు.
READ MORE: Bhumana Karunakara Reddy: శ్రీవారి ఆలయ సమీపంలో గుడ్డు బిర్యాని.. ఇది టీటీడీ వైఫల్యమే..
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!