National Drinking Water Survey : 485 నగరాల్లో 46 నగరాల ప్రజలు మాత్రమే స్వచ్ఛమైన నీరు తాగుతున్నారట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Drinking Water Survey : దేశంలోని 485 నగరాల్లో 46 నగరాల ప్రజలు స్వచ్ఛమైన నీటిని తాగుతున్నారు. కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి గురువారం (ఫిబ్రవరి 29) 25,000 నమూనాలను తనిఖీ చేసిన తర్వాత, నగర నమూనాలలో 10 శాతం మాత్రమే 100 శాతంతో ఉత్తీర్ణత సాధించినట్లు తేలింది. శాంపిల్స్ ఆధారంగా 5.2 లక్షల మందితో మాట్లాడి నివేదిక తయారు చేశారు. వచ్చే వారం నగరాల ర్యాంకింగ్ను ప్రకటిస్తామని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి గురువారం (ఫిబ్రవరి 29) తెలిపారు. మార్చి 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేజల్ సర్వేక్షణ్ అవార్డును అందజేస్తారని తెలిపారు.
Read Also:Radisson Drugs Case: డ్రగ్ కేసులో కొనసాగుతున్న సస్పెన్స్.. పెరుగుతున్న నిందితుల సంఖ్య
Also Read
- Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే 'ఫ్లఫీ ఆమ్లెట్' చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
- Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
- Stock Market: మార్కెట్లకు పండుగలాంటి వార్త.. కలిసిరానున్న జూలై! కారణాలివే!
అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) 2.0 కింద సెప్టెంబర్ 2022లో ఈ సర్వే ప్రారంభించినట్లు మనోజ్ జోషి విలేకరుల సమావేశంలో తెలిపారు. సర్వే ఫలితాలు, మంచి పనితీరు కనబరిచిన నగరాలకు మార్చి 5న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము డ్రింకింగ్ వాటర్ సర్వే అవార్డును అందజేయనున్నారు. సెప్టెంబర్ 2022 – నవంబర్ 2023 మధ్య నిర్వహించిన సర్వే కోసం, లక్ష కంటే ఎక్కువ జనాభా ఉన్న 485 నగరాలు, మున్సిపల్ కార్పొరేషన్లను ఎంపిక చేసినట్లు మనోజ్ జోషి చెప్పారు. 95 నుంచి 100 శాతం నగరాల్లో ప్రజలు కుళాయి నీటి సౌకర్యం పొందుతున్నారని వెల్లడించారు. ప్రతి నగరంలో కనీసం ఒక మున్సిపల్ వార్డులో 24 గంటల నీటి సౌకర్యం కల్పించాలని మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని, పూరి, నవీ ముంబై, కోయంబత్తూర్, పూణే, నాగ్పూర్, సూరత్ వంటి నగరాల్లోని కొన్ని వార్డులు 24-గంటల పాటు నీరు అందించాలనే లక్ష్యాన్ని సాధించాయని ఆయన చెప్పారు.
Read Also:TDP-Janasena: బీజేపీ పిలుపు కోసం.. టీడీపీ-జనసేన ఎదురుచూపు!
నీటి సరఫరా నాణ్యత, పరిమాణం, కవరేజీలో సేవా స్థాయి విజయాలను అంచనా వేయడానికి మంత్రిత్వ శాఖ ఈ సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో మురుగునీటి పారుదల, సేప్టేజీ నిర్వహణ, వ్యర్థ జలాల పునర్వినియోగం, నగరంలోని నీటి వనరుల పరిరక్షణ వంటి అంశాలు ఉన్నాయి.
తాజావార్తలు
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Ramayan Leak: రణబీర్ కపూర్ ‘రామాయణం’ లీక్? ఆ 11 సెకన్ల క్లిప్ చూసి తలబాదుకుంటున్న ఫ్యాన్స్!
-
Adani Ports: రూ.13,225 కోట్ల మెగా డీల్.. అదానీ షేర్ కొనేందుకు ఎగబడుతున్న ఇన్వెస్టర్లు! ఆ షేర్ ఏదో తెలుసా?
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు ప్రతిపక్ష కాంగ్రెస్కు ఆహ్వానం.. ఎవరు వెళ్లనున్నారంటే..!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
ట్రెండింగ్
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!
-
185Hz OLED డిస్ప్లే, 8300mAh బ్యాటరీ, ట్రాన్స్పరెంట్ డిజైన్తో REDMAGIC Gaming Tablet 5 Pro లాంచ్.!
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!