Air Pollution: ఢిల్లీలో వాయు కాలుష్యంపై నాసా రియాక్షన్.. గాలి కాలుష్యంపై ఫోటోలు రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రోజు రోజుకు ఢిల్లీలో గాలి నాణ్యత ప్రమాణాలు తీవ్రంగా పడిపోయాయి. ఇక, బంగాళాఖాతం వరకు పొగమంచు కమ్ముకుంది అని నాసా పేర్కొంది. నాసా విడుదల చేసిన ఫోటోలలో వరల్డ్వ్యూ ఉపగ్రహం యొక్క చిత్రాలలో, పాకిస్తాన్ నుంచి బంగాళాఖాతం వరకు పొగమంచు కనిపిస్తుంది. అయితే, ఇది ఢిల్లీ-ఎన్సిఆర్లో మాత్రమే ఎక్కువగా ప్రభావితమవుతుంది అని నాసా వెల్లడించింది. ఇక్కడ గాలి నాణ్యత సూచిక చాలా తీవ్రమైన స్థితిలో ఉంది పేర్కొంది. ఇది కూడా ఆందోళన కలిగిస్తుంది.. ఎందుకంటే మితిమీరిన కాలుష్యం వల్ల ప్రజల ఆరోగ్యం కూడా దెబ్బతింటోంది చెప్పింది. నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె మరియు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇందులో అత్యధిక సంఖ్యలో PM 2.5 కణాలు ఉన్నాయి.. ఇవి శ్వాసతో శరీరంలోకి ప్రవేశించి ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
Read Also: PM MODI: దీపావళికి దేశ ప్రజలకు ప్రధాని మోడీ విజ్ఞప్తి.. నమో యాప్లో సెల్ఫీలు పెట్టాలని సూచన
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ఇక, ఢిల్లీలో గాలి నాణ్యత సూచీ అత్యంత తీవ్రమైన స్థాయికి చేరుతుండటంతో ఇప్పటికే ఢిల్లీలోని స్కూళ్లకు స్వచ్ఛందంగా కేజ్రీవాల్ ప్రభుత్వం హాలీడేస్ ప్రకటించింది. వాహనాల సరి-బేసి పద్ధతి కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో వాయు కాలుష్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తూ నాసా కొన్ని ఛాయాచిత్రాలు విడుదల చేసింది. పంజాబ్ నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ఒక దట్టమైన పొర క్లీయర్ గా మనకు కనిపిస్తోంది.
Read Also: Top Headlines@9AM: టాప్ న్యూస్
తాజాగా, దీపావళికి ముందు దేశ రాజధానిలోని ఏ ప్రాంతం కూడా పీల్చడానికి సరిపోవడం లేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ (గురువారం) ఉదయం గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్లో ఏక్యూఐ 432, ఆర్కె పురంలో 453, పంజాబీ బాగ్లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!