Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ను డిస్పోజల్కు కేంద్రం ఆదేశాలు..
- నార్కోటిక్ డ్రగ్స్ను డిస్పోజల్కు కేంద్రం అదేశాలు
- కేంద్రం అదేశాలతో ఎక్సైజ్ శాఖలో మొదలైన డిస్పోజల్
- జనవరి 10 నుంచి 25 నార్కోటిక్స్ డిస్పోజల్కు కసరత్తు
- డైరెక్టర్ అదేశాలతో రూ. 14.60కోట్ల విలువ చేసే డ్రగ్స్ డిస్పోజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబ డిన ఎన్డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిపతికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి కమిషనర్లకు డిస్పోజల్కు అదేశాలు జారీ చేశారు.
Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
Also Read
- Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
- Akhil Raj: "డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు".. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
- SSY vs Fixed Deposit: పిల్లల భవిష్యత్తుకు ఏది బెస్ట్? ఈ తేడాలు తెలుసుకోండి
- Monsoon 2026: మళ్లీ స్టార్ట్ అయిన రుతుపవన ఇంజన్.. ఈ వారం దేశవ్యాప్తంగా విస్తారంగా భారీ వర్షాలు!
రెక్టర్ అదేశాల మేరకు.. జనవరిలో డైరెక్టర్ అదేశాల మేరకు తెలంగాణలోని ఎక్సైజ్శాఖ పరిధిలో ఉండే పది డివిజన్లలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 303 కేసుల్లో పట్టుబ డిన 3558 కేజీల ఎన్డీపీఎస్ గంజాయి, డ్రగ్స్ను కాల్చివేశారు. కాల్చివేసిన డ్రగ్స్,గంజాయి విలువ రూ. 14.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఇచ్చిన కాల్చివేత కంపెనీల్లో మాత్రమే డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా చేయాల్సింది 10,596 కేజీలు..
డైరెక్టర్ అదేశాల మేరకు పెద్దమొత్తంలో నార్కోటిక్ డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 10,596 కేజీల డ్రగ్స్, గంజాయి నిల్వలు ఉంటాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని కూడ ఈ నెలలో పూర్తిగా డిస్పోజల్ చేయడానికి ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేపట్టారు. త్వరతగతిన డిస్పోజల్ చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన అదేశాల మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖలో డిస్పోజల్కు సిద్ధంగా ఉన్న గంజాయి,వివిధ రకాల డ్రగ్స్ను డిస్పోజల్ చేయించామని, ఎక్సైజ్ శాఖలో ఉన్న డివిజన్ల అధికారులైన డిప్యూటి కమిషనర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడంతో చాల వరకు ఎన్డీపీఎస్ డ్రగ్స్ను, గంజాయిని డిస్పోజల్ చేయించగలిగాం. మిగిలిన కొద్దిపాటిని కూడ ఈ నెలలో డిస్పోజల్ చేయిస్తామని అధికారులు తెలిపారు.
Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!
తాజావార్తలు
-
OnePlus N6: వన్ ప్లస్ N6 భారత్ లో లాంచ్.. 8,000mAh బ్యాటరీతో బడ్జెట్ బీస్ట్!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Ramba Urvashi Menaka: 14 ఏళ్ల తర్వాత ఫాంటసీ జానర్లోకి అల్లరి నరేష్ .. రిలీజ్ డేట్ ఫిక్స్
-
Pawan Kalyan Meets Devendra Fadnavis: పవన్ – ఫడ్నవీస్ భేటీ.. పులుల సంరక్షణపై కీలక నిర్ణయం
-
Akhil Raj: “డెలివరీ బాయ్ని కొట్టారు.. ఉమ్మేశారు”.. రాజు వెడ్స్ రాంభాయ్ హీరోపై చర్యలు తీసుకోవాల్సిందే!
ట్రెండింగ్
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?