Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ను డిస్పోజల్కు కేంద్రం ఆదేశాలు..
- నార్కోటిక్ డ్రగ్స్ను డిస్పోజల్కు కేంద్రం అదేశాలు
- కేంద్రం అదేశాలతో ఎక్సైజ్ శాఖలో మొదలైన డిస్పోజల్
- జనవరి 10 నుంచి 25 నార్కోటిక్స్ డిస్పోజల్కు కసరత్తు
- డైరెక్టర్ అదేశాలతో రూ. 14.60కోట్ల విలువ చేసే డ్రగ్స్ డిస్పోజల్
Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబ డిన ఎన్డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిపతికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి కమిషనర్లకు డిస్పోజల్కు అదేశాలు జారీ చేశారు.
Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
రెక్టర్ అదేశాల మేరకు.. జనవరిలో డైరెక్టర్ అదేశాల మేరకు తెలంగాణలోని ఎక్సైజ్శాఖ పరిధిలో ఉండే పది డివిజన్లలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 303 కేసుల్లో పట్టుబ డిన 3558 కేజీల ఎన్డీపీఎస్ గంజాయి, డ్రగ్స్ను కాల్చివేశారు. కాల్చివేసిన డ్రగ్స్,గంజాయి విలువ రూ. 14.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఇచ్చిన కాల్చివేత కంపెనీల్లో మాత్రమే డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా చేయాల్సింది 10,596 కేజీలు..
డైరెక్టర్ అదేశాల మేరకు పెద్దమొత్తంలో నార్కోటిక్ డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 10,596 కేజీల డ్రగ్స్, గంజాయి నిల్వలు ఉంటాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని కూడ ఈ నెలలో పూర్తిగా డిస్పోజల్ చేయడానికి ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేపట్టారు. త్వరతగతిన డిస్పోజల్ చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన అదేశాల మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖలో డిస్పోజల్కు సిద్ధంగా ఉన్న గంజాయి,వివిధ రకాల డ్రగ్స్ను డిస్పోజల్ చేయించామని, ఎక్సైజ్ శాఖలో ఉన్న డివిజన్ల అధికారులైన డిప్యూటి కమిషనర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడంతో చాల వరకు ఎన్డీపీఎస్ డ్రగ్స్ను, గంజాయిని డిస్పోజల్ చేయించగలిగాం. మిగిలిన కొద్దిపాటిని కూడ ఈ నెలలో డిస్పోజల్ చేయిస్తామని అధికారులు తెలిపారు.
Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!