Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ను డిస్పోజల్కు కేంద్రం ఆదేశాలు..
- నార్కోటిక్ డ్రగ్స్ను డిస్పోజల్కు కేంద్రం అదేశాలు
- కేంద్రం అదేశాలతో ఎక్సైజ్ శాఖలో మొదలైన డిస్పోజల్
- జనవరి 10 నుంచి 25 నార్కోటిక్స్ డిస్పోజల్కు కసరత్తు
- డైరెక్టర్ అదేశాలతో రూ. 14.60కోట్ల విలువ చేసే డ్రగ్స్ డిస్పోజల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Narcotic drugs : నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్ స్టాన్సెస్ కింద పట్టుబ డిన ఎన్డీపీఎస్ డ్రగ్స్ గంజాయిని జనవరి 10 నుంచి 25 లోపు డిస్పోజల్ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వశాఖ అదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం 2024 డిసెంబ రు 23న నోటిపతికేషన్ జారీ చేసింది. తెలంగాణలో కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డైరెక్టర్ వి.బి.కమలాసన్రెడ్డి ఎక్సైజ్ శాఖలోని డిప్యూటి కమిషనర్లకు డిస్పోజల్కు అదేశాలు జారీ చేశారు.
Anakapalli: మీడియా స్టిక్కర్ పెట్టుకుని కారులో గంజాయి రవాణా.. ముగ్గురు అరెస్ట్
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
రెక్టర్ అదేశాల మేరకు.. జనవరిలో డైరెక్టర్ అదేశాల మేరకు తెలంగాణలోని ఎక్సైజ్శాఖ పరిధిలో ఉండే పది డివిజన్లలోని ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 303 కేసుల్లో పట్టుబ డిన 3558 కేజీల ఎన్డీపీఎస్ గంజాయి, డ్రగ్స్ను కాల్చివేశారు. కాల్చివేసిన డ్రగ్స్,గంజాయి విలువ రూ. 14.60 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ బోర్డు అనుమతి ఇచ్చిన కాల్చివేత కంపెనీల్లో మాత్రమే డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా చేయాల్సింది 10,596 కేజీలు..
డైరెక్టర్ అదేశాల మేరకు పెద్దమొత్తంలో నార్కోటిక్ డ్రగ్స్, గంజాయిని దాహనం చేశారు. ఇంకా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లలో 10,596 కేజీల డ్రగ్స్, గంజాయి నిల్వలు ఉంటాయని అంచనా వేశారు. ఈ మొత్తాన్ని కూడ ఈ నెలలో పూర్తిగా డిస్పోజల్ చేయడానికి ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేపట్టారు. త్వరతగతిన డిస్పోజల్ చేయడానికి ప్రయత్నాలు చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం, ఇచ్చిన అదేశాల మేరకు తెలంగాణ ఎక్సైజ్ శాఖలో డిస్పోజల్కు సిద్ధంగా ఉన్న గంజాయి,వివిధ రకాల డ్రగ్స్ను డిస్పోజల్ చేయించామని, ఎక్సైజ్ శాఖలో ఉన్న డివిజన్ల అధికారులైన డిప్యూటి కమిషనర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతుండడంతో చాల వరకు ఎన్డీపీఎస్ డ్రగ్స్ను, గంజాయిని డిస్పోజల్ చేయించగలిగాం. మిగిలిన కొద్దిపాటిని కూడ ఈ నెలలో డిస్పోజల్ చేయిస్తామని అధికారులు తెలిపారు.
Sewing Machines: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచితంగా కుట్టు మిషన్లు!.. ఇలా అప్లై చేసుకోండి!
తాజావార్తలు
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
-
Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!