Nallamilli Ramakrishna Reddy: కాషాయ తీర్థం పుచ్చుకున్న రామకృష్ణారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nallamilli Ramakrishna Reddy: రాష్ట్రంలో బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా అనపర్తి సీటును బీజేపీకి అప్పగించిన విషయం తెలిసిందే. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆ సీటు తనకే కావాలని పట్టుపట్టడంతో నేతలు దిగివచ్చారు. అతడితో ఎన్నిమంతనాలు జరిపినా ప్రయోజనం లేకపోయింది. ఆ సీటును టీడీపీకి ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించడంతో.. చేసేదేమీ లేక ఆయన బీజేపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు.
READ MORE: Ranveer Singh: డీప్ఫేక్ వీడియోపై రణవీర్ సింగ్ ఫిర్యాదు.. అప్డేట్ ఇదే!
Also Read
- ‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
- AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
- 200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ఈ మేరకు ఈ రోజు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ ఏపీ ఎన్నికల ఇంఛార్జ్ అరుణ్ సింగ్, సహ ఇంఛార్జ్ సిద్ధార్ధ నాద్ సింగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి మాట్లాడుతూ.. బీజేపీ తరఫున అనపర్తి అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీ చేస్తారని వెల్లడించారు. అభ్యర్థులు మారినప్పుడు కొంత మస్తాపం ఉంటుదన్నారు. ఇద్దరి కార్యకర్తలనూ సమన్వయం చేసుకుంటూ ముందుకు నడవాలని ఆశించారు. వారి గౌరవాన్ని పార్టీ దృష్టిలో పెట్టుకుంటుందన్నారు.
అనపర్తి బీజేపీ మాజీ అభ్యర్ధి శివరామకృష్ణంరాజు ఎన్ టీవీతో (NTV)తో మాట్లాడుతూ.. తాను పార్టీ మాటకు కట్టుబడి పని చేస్తానన్నారు. కార్యకర్తల భావోద్వేగం మధ్య కండువా తీసేశారని.. కమలం కండువా తన పైనే ఉందన్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని స్పష్టం చేశారు. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి గెలిచి అసెంబ్లీకి వెళ్ళడమే తన లక్ష్యమన్నారు. కమలం గుర్తు గెలుపుకోసం.. భవిష్యత్తులో తనకు అప్పజెప్పే బాధ్యత నెరవేరుస్తానన్నారు.
తాజావార్తలు
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
Fed Interest Rate Hike: అమెరికా ఫెడ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లలో 0.25% పెంపు.. భారత్పై ప్రభావం ఎంత?
ట్రెండింగ్
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!