Kota Neelima: మజీద్లో ప్రచారం.. కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమను అడ్డుకున్న ముస్లింలు
Kota Neelima: తెలంగాణలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఓటరు మహాశయులను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. తమకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ కూడా జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. బేగంపేట్ మజీద్లో ఎన్నికల ప్రచారం చేస్తున్న సనత్నగర్ కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమను ముస్లింలు అడ్డుకున్నారు.
Also Read: YS Sharmila: పదేళ్లు తెలంగాణలో జరిగింది దోపిడీ,దౌర్జన్యాలతో కూడిన నియంత పాలన
Also Read
తనకు ఓటేసి గెలిపించాలని అక్కడ ఉన్నవారిని అభ్యర్థిస్తుండగా.. అక్కడ ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోట నీలిమ బేగంపేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లినట్లు సమాచారం. తన ప్రచారంలో అనవసరంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆమె ఫిర్యాదు చేసేందుకు వెళ్లినట్లు తెలిసింది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!