Muralidhar Rao: తెలంగాణలో యువతే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే అతడ్ని ఓడిస్తాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేను చాలా అంశాల మీద స్పష్టంగా మాట్లాడుతు వస్తున్నాను అని బీజేపీ మధ్యప్రదేశ్ ఇంఛార్జ్ మురళిధర్ రావు అన్నారు. తెలంగాణ, మధ్యప్రదేశ్ అంశాల పైన కూడా మాట్లాడుతున్నాను.. తెలంగాణలో బీజేపీ ఎదుర్కుంటున్న సవాళ్లు, అనుసరిస్తున్న వ్యూహాలపై ప్రధానంగా మాట్లాడుతున్నా.. అదే విషయం నిన్న మాట్లాడిన అని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణలో కొన్ని మీడియా సంస్థలు చెలిమెలో చాపలు పడుతున్నట్టు ఉంది. బీఆర్ఎస్ ను ఓడించాలని అంటే యువత ముఖ్యం.. కేసీఆర్ కు వ్యతిరేకంగా ఉన్న వర్గం యువతే.. యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. వాళ్ళే గేమ్ చేంజర్లు.. వాళ్ళు మా వైపు వస్తే కేసీఆర్ ను ఓడిస్తామని మురళిధర్ రావు తెలిపారు.
Read Also: Anasuya Bharadwaj: గుక్క పెట్టి ఏడుస్తూ వీడియో షేర్ చేసిన అనసూయ.. అసలు ఏమైందంటే?
Also Read
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
- AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
వక్రీకరించడం జర్నలిజం కాదు.. సంక్షేమ ప్రకటనలు, వాగ్దానాలు కాదు అమలులో వైఫల్యాలకు సొమ్ము చేసుకోగలిగితే ఈ ప్రభుత్వాన్ని ఓడించగలుగుతామని మధ్యప్రదేశ్ బీజేపీ ఇంచార్జ్ మురళిధర్ రావు అన్నారు. కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయంగా భావించడం లేదు.. అందులో గెలిచిన ఆ పార్టీలో ఉండరు అనేది ప్రజల్లో బలమైన నమ్మకం ఉంది.. బీజేపీ తెలంగాణలో పెరిగే పార్టీ.. ఇతర పార్టీలు తగ్గేవి అని ఆయన వ్యాఖ్యనించారు. వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా పార్టీలో బాధ్యతలు మారుతాయ అని మురళిధర్ చెప్పారు.
Read Also: Muthireddy Yadagiri Reddy: జనగామ టికెట్ వార్.. మరోసారి కన్నీరు పెట్టుకున్న ముత్తిరెడ్డి
బండి సంజయ్ నాయకత్వంలో పార్టీ పెరిగింది.. ఈ రోజు కూడా పార్టీ పెరగడం ఖాయమని మురళిధర్ రావు అన్నారు. కర్ణాటకతో మధ్యప్రదేశ్ ను పోల్చడం సరికాదు అని ఆయన కామెంట్స్ చేశాడు. మధ్యప్రదేశ్ లో బీజేపీ గెలుస్తుంది అని చెప్పాను.. బీజేపీ చరిత్ర, నేపధ్యం కలిగిన పార్టీ.. మార్కెట్ లో నిలబడి అమ్ముడు పోయే పార్టీ కాదు.. దుష్ప్రచారంతో రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు అని మధ్యప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ మురళిధర్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
-
Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
-
KTR: మోసపోతే గోసపడుతాం అంటే ఇదే.. 2028లో మళ్లీ కేసీఆరే సీఎం
-
AB de Villiers: ‘నా లైఫ్లో చూసిన అత్యుత్తమ బ్యాట్స్మెన్స్ వీరే’.. టాప్ 3లో ఎవరెవరంటే..
-
Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న ‘ఇడుపు కాయితం’.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!