Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Muralidhar Rao Bjp Comments On Congress And Brs

Muralidhar Rao BJP : ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోంది..

Published Date :January 5, 2024 , 6:47 pm
By Gogikar Sai Krishna
Muralidhar Rao BJP : ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోంది..
  • Follow Us :
  • google news
  • dailyhunt

జనవరి 22 అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం ఉండబోతోందన్నారు బీజేపీ మధ్యప్రదేశ్ రాస్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మురళీధర్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచమంతా శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తోందని, కాంగ్రెస్ ఇండియా కూటమి కుట్ర పూరితమైన చర్యలకు పాల్పడుతోందన్నారు. హిందు వ్యతిరేక శక్తులతో కలిసి అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ రాముడికి వ్యతిరేకంగా కాంగ్రెస్ కూటమి పనిచేస్తోందని, హిందు వ్యతిరేక కార్యక్రమాలకు మద్దతు తెలుపుతున్నారని ఆయన వెల్లడించారు. శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టలో మేము భాగస్వాములం అవుతున్నామని ఆయన అన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హిందు వ్యతిరేక శక్తులను వ్యతిరేకించకపోవడం దురదృష్టకరమని, అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన ప్రకటనలకు, అధికారంలోకి వచ్చిన తరువాత చేస్తున్న ప్రకటనలకు పొంతన లేదన్నారు. అధికారంలోకి రాకముందు కాళేశ్వరం నిర్మాణం, విద్యుత్ కొనుగోలు, ధాన్యం కొనుగోలు, భూముల ఆక్రమణ అంశాలలో అవినీతి జరిగిందని, సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి పదే పదె ఆన్నారని, అడ్వకేట్ వామన రావు హత్య కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలని రేవంత్ రెడ్డి కోరారని ఆయన వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి నోరు మెదపడం లేదని, సీబీఐ దర్యాప్తు కొస్తే కాంగ్రెస్ కు బ్లాక్ మైల్ రాజకీయాలు చేసేందుకు తావుండదు కాబట్టే కాంగ్రెస్ లైన్ మార్చుకున్నారన్నారు.

‘అహాకారంతో కూడిన పార్టీని పక్కన బెట్టి కాంగ్రెస్ ను ప్రజలు గెలిపించారు అంటే ప్రజలు ఏదో ఆశతో ఎదురుచూస్తున్నారని అర్థం.. జ్యూడిషియల్ విచారణకు బీజేపీ వ్యతిరేకం కాదు.. కానీ అందులో పూర్తి స్థాయి విచారణ చేసే అధికారం కేవలం సీబీఐ కి మాత్రమే ఉంది.. కాలక్షేపం కోసమే కాంగ్రెస్ జ్యూడిషియల్ విచారణ అంటుంది.. కాళేశ్వరం అవినీతి కేసును సీబీఐకి ఇవ్వకపోవడం తెలంగాణలో ప్రజలను దగా చేయడమే.. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణకు కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది. తక్షణమే కాళేశ్వరం అంశం సీబీఐకి అప్పజెప్పాలి. కాళేశ్వరం అవేనీతి పూర్తి స్థాయిలో సీబీఐతో విచారణ జరిపించేంత వరకు నీడల బీజేపీ వెంటపడుతుంది జాగ్రత్త.. ఫార్మా రద్దు చేయకపోవడం వెనక కాంగ్రెస్ ప్లాన్ ఏoటీ..? ఫార్మా రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రద్దు చేయకపోవడం వెనక మతలబు ఏముంది..? జాతీయ స్థాయిలో అదానిని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఆధాని పెట్టుబడులకు ఎట్లా స్వాగతిస్తారు…? సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అధానితో వ్యాపారాలు చేస్తున్నారు.. బయటకు మాత్రం మోడీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు.. అదానీ ప్రజా సంపదను దోచుకున్న వ్యక్తి అయితే, దేశ సంపదను దోచుకుంటున్న వ్యక్తి అయితే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఆధానితో వ్యాపార ఒప్పందాలు ఎందుకు చేసుకుంటుంది..? ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా .. తెలంగాణ అంటే కెసిఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ ఇంట్లాంటి అహంకారాన్ని బీజేపీ సహించదు. బీఅర్ఎస్ లేక ముందే తెలంగాణకు చరిత్ర ఉంది.. చరిత్రను వ్యతిరేకిస్తే సహించేది లేదు.. బీఆర్ఎస్ అవినీతినీ బట్టబయలు చేసేంతవరకు బీజేపీ ఊరుకోదు..ఒక్క ఓటమితో బీఅర్ఎస్ చతికిల పడింది.. అలాంటిఓటములను బీజేపీ అనేకం చూసింది నిలబండింది.. నిజాం వారసత్వ బాటలోనే కాంగ్రెస్, బీఅర్ఎస్ లు నడుస్తున్నాయి…’ అని ఆయన వ్యాఖ్యానించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • congress
  • latest news
  • Muralidhar Rao BJP
  • revanth reddy

తాజావార్తలు

  • Off The Record : శైలజానాథ్ రాకతో టికెట్ కథ మళ్లీ మొదటికొచ్చిందా? లెక్కలు మారితే మళ్లీ చిక్కులేనని టెన్షన్

  • OTR: జనసేన నేత ఇల్లు కూల్చివేతతో రాజకీయ ప్రకంపనలు.. పేర్ని నాని ఎంట్రీతో కూటమిలో రచ్చ!

  • Central Govt: మీకు ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసా..? అయితే రూ.10 వేలు మీకే..

  • OTR: ఓల్డేజ్ హోంగా బీఆర్ఎస్.. అప్పుడే గులాబీ తోటలో ప్రకంపనలు!

  • Madhapur job scam : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట భారీ మోసం..రూ.5 కోట్లు బురిడీ..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions