IPL 2024: హమ్మయ్య.. మొత్తానికి మొదటి విజయం అందుకున్న ముంబై ఇండియన్స్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2024 లో భాగంగా జరిగిన 20వ మ్యాచ్ లో నేడు హార్థిక్ పాండే సారధ్యంలోని ముంబై ఇండియన్స్, రిషబ్ పంత్ సారధ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి. ఢిల్లీలో జరిగిన ఈ మ్యాచ్లో ఎట్టకేలకు ఈ సీజన్లో ముంబై మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే మొదటగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ ఆకాశమే హద్దుగా ఓనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్లు చెలరేగారు. ఇందులో భాగంగా 7 ఓవర్లకు 80 పరుగుల భారీ పార్టర్షిప్ తో మొదలైన ఇన్నింగ్స్ ఆ తర్వాత అదే ఊపును అందుకుంది. ముంబై ఇండియన్స్ లో రోహిత్ శర్మ 27 బంతులకు 49 పరుగులు, ఇషాంత్ కిషన్ 23 బంతులతో 42 పరుగులు చేయగా.. ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా 33 బంతుల్లో 39 పరుగులు, టిమ్ డేవిడ్ 21 బంతుల్లో 45 పరుగులు, చివరలో షెఫర్డ్ 10 బంతులతో 39 పరుగులు సాధించడంతో భారీ స్కోర్ చేసింది. నిర్ణిత 20 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 234 భారీ స్కోర్ ని చేయగలిగింది.
Also read: Ranjith Reddy: చేవెళ్ల ప్రజలకు చేయూతనిచ్చిన జనజాతర
Also Read
- OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
- OTR: సీఎం టూర్.. శాసనమండలి ఛైర్మన్కు మరోసారి ప్రోటోకాల్ ఇబ్బంది.!
- Delhi: కేతన్ హత్య తరహాలో మరో ఇల్లాలి కుట్ర.. దేశ రాజధానిలో కలకలం
- Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
ఆపై భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మొదట్లోనే తడుబాటుకు గురైంది. హార్థిక్ పాండ్యా బౌలింగ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ 8 బంతుల్లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అయితే ఆ తర్వాత చిన్నగా స్కోర్ బోర్డును అభిషేక్ పోరల్, పృద్విషా లు 80 పరుగులకు పైగా పరుగులు జోడించి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు.
ఆ తర్వాత పృథ్వీ షా అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన ట్రిస్తాన్ స్తబ్స్ 25 బంతుల్లో ఏకంగా 71 పరుగులు చేసి ఢిల్లీ క్యాపిటల్స్ ను విజయంవైపు వైపు అడుగులు వేశాడు. కాకపోతే., అతనికి తోడుగా ఎవరు క్రీజ్ లో నిలబడకపోవడంతో 20 ఓవర్లు ముగిసే సమయానికి 8 వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీనితో ముంబై ఇండియన్స్ జట్టు 29 పరుగుల విజయాన్ని అందుకుంది. ఇకపోతే మ్యాచ్లో రీఎంట్రీ ఇచ్చిన సూర్యకుమార్ యాదవ్ క్రికెట్ అభిమానుల్ని నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో ఒక్క పరుగు కూడా సాధించకుండా డక్ అవుట్ గా వెనుతిరగాడు.
తాజావార్తలు
-
Chairmans Desk : హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఇంకా కోలుకోలేదా..?
-
Monsoon Traffic: వర్షాకాలం ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్.. పోలీసులకు సైబరాబాద్ సీపీ కీలక ఆదేశాలు!
-
OTR: అసెంబ్లీకి పోటీ చేయాలని ఉవ్విళ్ళూరుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. నియోజకవర్గాలను ఎంపిక చేసుకున్నారా?
-
OTR: గుంటూరు జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బా? విజయోత్సవ సభ ఫ్లాప్ వెనుక కారణాలు
-
OTR: మూడు నియోజకవర్గాల చుట్టూ తిరిగిన మాజీ మంత్రి.. ఫైనల్గా ఎక్కడ ఫిక్స్ అయ్యారు?
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!