Rats Eat Ganja: పోలీస్ స్టేషన్లో నిల్వ ఉంచిన గంజాయి, భాంగ్ తినేసిన ఎలుకలు.. జార్ఖండ్ పోలీసుల నివేదిక..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జార్ఖండ్లోని ధన్బాద్ జిల్లాలోని ఒక పోలీసు స్టేషన్లో 10 కిలోల భాంగ్ మరియు తొమ్మిది కిలోల గంజాయిని ధ్వంసం చేసినందుకు ఎలుకలను నిందించారు. ఈ విషయాన్ని పోలీసులు జిల్లాలోని కోర్టుకు తెలియజేసినట్లు సంబంధిత కేసుకు సంబంధించిన న్యాయవాది ఆదివారం తెలిపారు. ఆరేళ్ల క్రితం స్వాధీనం చేసుకున్న భాంగ్, గంజాయిని సమర్పించాలని రాజ్గంజ్ పోలీస్ స్టేషన్ ఇన్చార్జి అధికారిని కోర్టు ఆదేశించడంతో పోలీసులు శనివారం ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రామ్ శర్మకు నివేదిక సమర్పించారు. పోలీసు స్టేషన్లో నిల్వ ఉంచిన మత్తు పదార్థాలను ఎలుకలు పూర్తిగా ధ్వంసం చేశాయని అధికారి తన నివేదికలో తెలిపారు. దీనికి సంబంధించి పోలీసు స్టేషన్లో నివేదిక కూడా నమోదు చేసినట్లు అధికారి తెలిపారు.
Also read: Family Star: దేవరకొండను కించపరుస్తున్నారు.. పోలీసులకు ఫిర్యాదు..!
Also Read
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
డిసెంబర్ 14, 2018న, రాజ్గంజ్ పోలీసులు 10 కిలోల భాంగ్, 9 కిలోల గంజాయితో శంభుప్రసాద్ అగర్వాల్ తోపాటు అతని కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వారిపై పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. విచారణ సందర్భంగా., జప్తు చేసిన భాంగ్, గంజాయిని ఏప్రిల్ 6న కోర్టులో హాజరుపరచాలని కేసు దర్యాప్తు అధికారి జయప్రకాష్ ప్రసాద్ను కోర్టు ఆదేశించింది.
Also read: Prashant Kishor: రాహుల్ గాంధీ పక్కకు తప్పుకుంటే మంచిది.. కాంగ్రెస్కి ప్రశాంత్ కిషోర్ సలహా..
కాకపోతే ఇందుకు గాను “జప్తు చేసిన వస్తువులన్నింటినీ ఎలుకలు ధ్వంసం చేశాయని రాజ్గంజ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ దరఖాస్తుతో ప్రసాద్ శనివారం కోర్టుకు హాజరయ్యారు” అని ఈ కేసులో డిఫెన్స్ లాయర్ అభయ్ భట్ మీడియాకు తెలిపారు. జప్తు చేసిన వస్తువులను పోలీసులు ప్రదర్శించలేనందున, తన క్లయింట్ ను తప్పుడు కేసుల్లో ఇరికించినట్లు కనిపిస్తోందని భట్ అన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
-
Telangana Police : మాజీ డీజీపీలకు షాక్.. బుల్లెట్ప్రూఫ్ కార్లు వెనక్కి.!
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!