Murder: ఎక్స్ ట్రా సాంబార్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన తండ్రికొడుకులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈమధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు పడుతూ ఉండడడం మనం కొన్ని సందర్భాలలో చూస్తున్నాము. మరికొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తున్నారు అంటే నమ్మండి. ఇలాంటివి చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోతుందేమో అనిపిస్తుంది. తాజాగా ఒక హోటల్ లో ఎక్స్ ట్రా సాంబర్ ప్యాకెట్ ఇవ్వకపోవడంతో సూపర్ వైజర్ ను హత్య చేసిన సంగతి కలకలం రేపింది. మంగళవారం రాత్రి చెన్నైలోని పల్లవరం సమీపంలోని పమ్మల్ మెయిన్ రోడ్డులో ఉన్న ఓ ప్రముఖ రెస్టారెంట్ లో జరిగింది.
also read: Head Phones: రోజూ రాత్రివేళ హెడ్ఫోన్స్ తో పాటలు వింటున్నారా..? అయితే ఆ యువతిలా మీకు కూడా..
Also Read
- Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
- Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
- Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
- Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
కేవలం అదనపు సాంబార్ ను అడిగినందుకు జరిగిన ఈ గొడవలో హోటల్ సూపర్ వైజర్ ను ఇద్దరు తండ్రీకొడుకులు హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. అనగపుత్తూరు లోని పరిగర్ కు చెందిన శంకర్, ఆయన కుమారుడు అరుణ్ కుమార్ ఇడ్లీ కొరకు హోటల్ కు వెళ్లారు. ఇందులో భాగంగా ఆర్డర్ రాగానే వారికి అదనంగా మరో సాంబార్ ప్యాకెట్ ఇవ్వాలని సిబ్బందిని అడిగారు. కాకపోతే అదనపు సాంబారు ప్యాకెట్ ఇవ్వలేమని సిబ్బంది తేల్చి చెప్పారు.
దాంతో అక్కడ వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత ఇద్దరూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఆపై వారు పార్కింగ్ స్థలంలో ఉన్న తమ వాహనాన్ని తీసుకెళ్లాలని కోరడంతో ఇద్దరూ సెక్యూరిటీలపై కూడా దాడి చేయడం ప్రారంభించారు. ఇలా జరుగుతున్న సమయంలో వారిని గమనించిన సూపర్ వైజర్ అరుణ్ సంఘటనా స్థలానికి వెళ్లి వారి సెక్యూరిటీపై దాడి చేయడం ఆపాలని కోరాడు. అయితే వాటిని వినకుండా అరుణ్ కుమార్ తల, నుదుటి, మెడపై దాడి చేయడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ పరిస్థితిని చూసి అతనిని వెంటనే జీజీహెచ్ కు తరలించగా అప్పటికే అరుణ్ మృతి చెందాడు. దింతో పూర్తి సమాచారం తెలుసుకున్న శంకర్ నగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని శంకర్, అరుణ్ కుమార్ లను అరెస్టు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
- Tags
- chennai
- hoter
- murder
- sambar
- thamilnadu
తాజావార్తలు
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
Mumbai: సునేత్ర పవార్తో ప్రశాంత్ కిషోర్ భేటీ.. మహారాష్ట్రలో కొత్త ఊహాగానాలు
-
Harish Rao : మిషన్ భగీరథకు 10 ఏళ్లు.. హరీశ్ రావు సంబరం..
-
Punjab Politics: పంజాబ్లో మళ్లీ బీజేపీ-అకాలీదళ్ పొత్తు..? ప్రధానితో సుఖ్బీర్ భేటీ..
-
Pakistan: ఉద్రిక్తతల వేళ గల్ఫ్ దేశాలతో పాకిస్థాన్ కొత్త కూటమి.. దేనికి సంకేతం!
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!