Parliament: బడ్జెట్ పై పార్లమెంట్ లో ఆసక్తికర చర్చ.. హాయిగా నిద్రపోయిన ఎంపీ
- ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
- జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు
- క్సభలో బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో నిద్రించిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంట్ సమావేశాల సమయంలో జాతీయ స్థాయిలో ప్రజల దృష్టిని ఆకర్షించిన అనేక ఆసక్తికరమైన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. గురువారం జూలై 25, 2024 నాడు ఓ ఘటన వెలుగులోకి వచ్చింది. లోక్సభలో బడ్జెట్పై చర్చ జరుగుతున్న సమయంలో మమతా బెనర్జీ పార్టీ టీఎంసీ సీనియర్ ఎంపీ సౌగతా రాయ్ తన అభిప్రాయాలను తెలుపుతున్నారు. ముఖ్యంగా సామాజిక రంగానికి తక్కువ నిధులు కేటాయించినందుకు ఆయన ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. సౌగతా రాయ్ తన అభిప్రాయాలను తెలియజేస్తుండగా, టీఎంసీకి చెందిన మరో ఎంపీ తాహిర్ ఖాన్ నిద్రపోతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది.
READ MORE: PM Modi: శుక్రవారం లడఖ్లో మోడీ పర్యటన.. షింకున్ లా టన్నెల్ ప్రాజెక్ట్ ప్రారంభం
Also Read
- Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
- Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
- Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
- North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
సౌగత రాయ్ ప్రసంగం సమయంలో నిద్రిస్తున్న టీఎంసీ ఎంపీ పేరు తాహిర్ ఖాన్. ఆయన పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ లోక్సభ స్థానం నుంచి ఎంపీ. ముర్షిదాబాద్ నుంచి టీఎంసీ వరుసగా రెండోసారి తాహిర్ ఖాన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నమ్మకాన్ని నిలబెట్టుకుని తాహిర్ ఖాన్ ఇక్కడ నుంచి వరుసగా రెండోసారి గెలుపొందారు. అన్ని రకాల రాజకీయ ఊహాగానాలను పట్టించుకోకుండా తాహిర్ ఖాన్ ముర్షిదాబాద్ స్థానం నుంచి గెలుపొందారు. ముర్షిదాబాద్ స్థానంలో పోలింగ్ సందర్భంగా అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయని మీకు తెలిసిందే.
READ MORE:Bhagyashri Borse: ఇంకా బోణీ అవలేదు.. అప్పుడే మరో స్టార్ హీరో సినిమా
కాగా.. పార్లమెంటు బడ్జెట్ సెషన్లో సౌగతా రాయ్ ఇంగ్లీష్లో ప్రసంగించడం ఆసక్తికరంగా మారింది. వాణిజ్య రంగంలో నిధుల కేటాయింపుపై సౌగతా రాయ్ ప్రత్యేకంగా ప్రభుత్వంపై దాడి చేశారు. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం తక్కువ నిధులు కేటాయిస్తోందని టీఎంసీ ఎంపీ రాయ్ విమర్శించారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!