Emperor Vikramaditya : ప్రధాని పిలుపు మేరకు నాటక ప్రదర్శన.. అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Emperor Vikramaditya : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి తెలంగాణ రాజధాని హైదరాబాదుకు రానున్నారు. భారత ప్రధాని పిలుపు మేరకు ఏక్ భారత్ శ్రేష్ట భారత్ నినాదంతో ఈ నెల 10,11,12 తేదీల్లో సామ్రాట్ విక్రమాదిత్య నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ హాజరవుతారు. ఇందుకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఎదురుగా నున్న HMT గ్రౌండ్ వేదికైంది. ఈ నాటకం ఉద్దేశ్యం సాంస్కృతిక విలువల పట్ల సాంస్కృతిక పరిజ్ఞానం పట్ల అభిమానం స్వాభిమానం పెంచాలని దృక్పథంతో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు మధ్య ప్రధేశ్ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ నాటకాన్ని ప్రధర్శిస్తున్నారు. గ్రౌండ్ లో స్టేజ్ నిర్మాణం పనులను బీజేపీ జాతీయ నాయకులు, మధ్య ప్రదేశ్ ఇంచార్జి మురళీధర్ రావు పరిశీలించారు. సామ్రాట్ విక్రమాదిత్య ఉత్సవ్ ను జయప్రదం చేయాలని కోరారు. రాజా విక్రమాదిత్య గొప్ప తనాన్ని చాటి చెప్పేందుకు ఈ కార్యక్రమాన్ని మధ్య ప్రదేశ్ ప్రభుత్వం సహకారంతో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
Read Also: Minister KTR: ప్రతి నియోజకవర్గం నుంచి పదివేల మంది రావాలి
Also Read
- BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
- IND vs SL: భారత్ స్పిన్ ఉచ్చులో పడ్డ శ్రీలంక బ్యాటర్స్.. లంచ్ సమయానికి స్కోర్ ఎంతంటే.?
- MLC Nagababu: ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ ర్యాంక్.. కీలక పదవిలో నియామకం!
- Guinness World Record: 44 ఏళ్ల 'యాష్లే పాల్సన్' సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
హైదరాబాదే ఎందుకు వేదికైంది..
శతాబ్దాలుగా అమ్మమ్మలు, బైటల్ పచ్చిసీ కథలు ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్ ద్వారా ప్రదర్శించబడిన సామ్రాట్గానే విక్రమాదిత్య ప్రపంచానికి తెలుసు. విక్రమాదిత్యుడు శకుల వంటి ఆక్రమణదారులను ఓడించాడని ప్రజలకు తెలుసు, కాని అతను చాలా అరుదుగా భారతీయ పాలకులతో పోరాడి, ముఖ్యంగా ఆంధ్ర శాతవాహనులతో స్నేహపూర్వక రాజ్యాల సమూహాన్ని సృష్టించాడని చాలా మందికి తెలియదు. అతడు ఏర్పాటు చేసిన రాజ్య భూభాగాలు తెలంగాణాలో ఉన్నాయి. అందుకే ఈ ఈవెంట్ కు హైదరాబాద్ వేడుకైంది. మూడు రోజుల ఈవెంట్ ఫిబ్రవరి 10 న హైదరాబాద్లోని హెచ్ఎంటి మైదానంలో ప్రారంభమవుతుంది. సీఎం శివరాజ్సింగ్ దీన్ని ప్రారంభించనున్నారు. సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ కూడా హాజరవుతారని విక్రమాదిత్య శోధ్ పీఠ్ డైరెక్టర్ శ్రీరామ్ తివారీ తెలిపారు. ఉత్సవ్లో రాజుపై మహా నాట్యాన్ని ప్రదర్శించనున్నారు. ఇందులో ఉజ్జయిని నుండి దాదాపు 200 మంది కళాకారులు పాల్గొంటారు. రాజు, విక్రమ్ కాలం నాటి ముద్రలు, వస్తువులపై ప్రదర్శనలు ఉంటాయని తివారీ తెలిపారు.
తాజావార్తలు
-
Marathi Test: మహారాష్ట్రలో 7,750 మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు మరాఠీ పరీక్షలో ఫెయిల్.. ఇక లైసెన్స్ పరిస్థితి ఏంటి?
-
BSNL పెద్ద స్కెచే వేసిందిగా.. రూ.1,111కే 200 Mbps స్పీడ్, 5000GB డేటా, 25+ OTT ప్లాట్ ఫార్మ్స్.!
-
CSK Coach: అతడు ఏం చేశాడని.. కోచ్గా వద్దు.. కామెంటరీకే పరిమితమైతే మంచిది!
-
Pakistan Independence Day: భారతీయ దేశభక్తి గీతానికి పాక్ జెండాలు.. వైరల్ వీడియోతో ట్రోల్స్లో చిక్కుకున్న పాకిస్తానీ నటీమణులు
-
E3 Trion vs Ampere Magnus G Max: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఒకదానికి 165KM రేంజ్, మరొకదానికి 52L స్టోరేజ్
ట్రెండింగ్
-
Guinness World Record: 44 ఏళ్ల ‘యాష్లే పాల్సన్’ సంచలనం.. 12 గంటల 47 నిమిషాల్లో 100 మైళ్ల పరుగు.. గిన్నిస్బుక్లో చోటు.!
-
Coriander at Home: విత్తనాలు లేకుండానే కొత్తిమీర మొక్కలను పెంచండి ఇలా.. ఇక మార్కెట్లో కొనాల్సిన అవసరమే ఉండదు.!
-
6.9-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్, 6,000mAh బ్యాటరీతో రూ.20 వేలలోపే POCO M8x 5G.!
-
iQOO 16లో అదిరిపోయే అప్గ్రేడ్స్.. 165Hz డిస్ప్లే, 8,500mAh బ్యాటరీ, కొత్త కెమెరా డిజైన్ తో..
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!