MP Arvind: వందశాతం కాంగ్రెస్ బీ-ఫాంలు కేసీఆరే పంచుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొమ్మిదేళ్ళ కల్వకుంట్ల పాలన చూసి తెలంగాణ ప్రజలు విసుగు చెందారు అని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. తెలంగాణకు కేంద్రం చేయాల్సింది అంత చేసింది.. అవినీతి ఆరోపణలు లేకుండా తొమ్మిదేళ్ళ పాలన మోడీ అందించారు.. ఇండ్లు, స్కాలర్ షిప్స్, నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అని ఆయన ఆరోపించారు. అన్ని వర్గాల ప్రజలను కేసిఆర్ ప్రభుత్వం మోసం చేసింది.. కేసిఆర్ ను ఓడించేందుకు ప్రజలు నిర్ణయించుకున్నారు.. కేసిఆర్ చేసిన ప్రతి పథకంలో అవినీతి ఉంది.. 30 శాతం కమీషన్ల ప్రభుత్వం.. తెలంగాణలో ముమ్మాటికీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది అని ధర్మపురి అర్వింద్ ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Gunnies Records : పేకముక్కలతో అద్భుతమైన కోటను నిర్మించిన యువకుడు.. వావ్ అదిరిపోయింది..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
తెలంగాణ ప్రజలకు మోడీ ప్రభుత్వం అనేక మొలు చేసే పనులు చేశారు అని ధర్మపురం అర్వింద్ అన్నారు. అందరూ ముఖ్య నేతలు అసెంబ్లీకి పోటీ చేస్తారు.. ఎన్ని సీట్లు వచ్చిన మేమే అధికారంలోకి వస్తాం.. కేసిఆర్ తో కలిసి వెళ్ళము.. వంద శాతం కాంగ్రెస్ బీ-ఫాంలు కేసిఆర్ యే పంచుతున్నారు.. కాంగ్రెస్ కి డబ్బులు పంచేది కేసిఆర్ యే.. కేసిఆర్ తో పోరాడేది బీజేపీనే అని ఆయన చెప్పుకొచ్చారు. NDA లోకి కేసిఆర్ ను రానియ్యలేదు మోడీ.. కేటీఆర్ ను సీఎం కానివ్వలేదు మోడీ.. పార్టీ ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశించిన చేస్తా అని ధర్మపురి అర్వింద్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత భయపడి నిజామాబాద్ పార్లమెంట్ లోని ఏ అసెంబ్లీ స్థానం జోలికి రాదు అని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ సారి పసుపు రైతులు నాకే ఓటు వేస్తారు.. కవిత కోరుట్లలో పోటీకి వస్తా అంటే ఆహ్వానిస్తాం.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు ఉంటుందో నాకు తెలియదు కిషన్ రెడ్డిని అడగాలి అని ఆయన తెలిపారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!