MLA Seethakka : గురుకుల పాఠశాలల్లో ఎక్కడ చూసినా.. వ్యర్థ పదార్థాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వికారాబాద్ జిల్లా పరిగి విద్య అరణపురి లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తనిఖీ చేశారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. సభలో ఉపన్యాసాలు కాదు పరిగి లోని గురుకుల పాఠశాలను ఒకసారి తనిఖీ చేసి చూడండి అంటూ ఆమె టీఆర్ఎస్ ప్రభుత్వానికి హితవు పలికారు. సరైన వసతులు లేవని, ఎక్కడ చూసినా వ్యర్థ పదార్థాలే దర్శనిమిస్తు్న్నాయని ఆమె మండిపడ్డారు. కనీసం పడుకునే రూములలో కిటికీలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒక విద్యార్థికి 36 రూపాయలు సరిపోవని, గురుకుల విద్యార్థులను చదివించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ప్రభుత్వంపై ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. గురుకుల పనితీరుపై మంత్రులతో రివ్యూ పెట్టి గురుకులాలకు అన్ని సౌకర్యాలు వచ్చేలా చూడాలని, 500 మంది విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు లేవని, అన్నంలో కప్పరావడం పై నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. గురుకులాలో విద్యను దూరం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు.
Also Read
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!