Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రైమ్
  • వీడియోలు
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • భక్తి
  • రివ్యూలు
  • Off The Record
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • విశ్లేషణ
close
Topics
  • Ahmedabad Plane Crash
  • Story Board
  • Operation Sindoor
  • Jyoti Malhothra
  • OTT
  • Pawan Kalyan
  • Revanth Reddy
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Minister Satya Prasad Said That They Are Focusing On Resolving Land Issues

Minister Satya Prasad: భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..

NTV Telugu Twitter
Published Date :January 29, 2025 , 3:36 pm
By RAMAKRISHNA KENCHE
  • భూ సమస్యల పరిష్కారంపై దృష్టి
  • గత ప్రభుత్వ విధానాలపై మంత్రి విమర్శ
  • సింహాచలం భూములపై అంశాన్ని పరిష్కరిస్తామని హామీ
Minister Satya Prasad: భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

భూ సమస్యల పరిష్కారంపై కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని మంత్రి అనగానే సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం విశాఖపట్నం ముఖ్యనేతలతో రెవెన్యూ.. ఎండోమెంట్ సమావేశం జరిగింది.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “గత ప్రభుత్వంలో భూములను కొట్టేశారా అనే ఆలోచనలు ఉండేవి.. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేస్తున్నాం. సింహాచలం భూములపై గతంలో అనేక మంది హామీలు ఇచ్చారు. కానీ పూర్తి చేయలేకపోయారు.. ప్రస్తుతం పంచ గ్రామాల భూముల అంశంలో న్యాయపరమైన చిక్కులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. అశోక్ గజపతి అనుమతితో భూముల పరిష్కారానికి నిర్ణయం తీసుకుంటున్నాం. 500 కోట్ల రూపాయల విలువ చేసే భూమిని 12 వేల మందికి లబ్ధి చేకూరే విధంగా ముందుకు తీసుకువెళ్తున్నాం.” అని మంత్రి వ్యాఖ్యానించారు.

READ MORE: PMA Salam: పురుషులు-మహిళలు సమానం కాదు.. ముస్లిం లీగ్ నాయకుడి వివాదాస్పద ప్రకటన

గత ప్రభుత్వంలో ఎక్కడ వారి గురించి ఆలోచన చెయ్యలేదని మంత్రి సత్యప్రసాద్ విమర్శించారు. “చంద్రబాబుకి విశాఖపట్నం పై ఎలాంటి ప్రేమ ఉంది అనే దానికి నిదర్శనం.. గాజువాక భూముల అంశంలో ఎన్నికల ముందు గత ప్రభుత్వం జీవోని సవరించాం. గతంలో ఇచ్చిన జీవో కంటే కొంచెం ధర పెంచాం. భూ హక్కులు కల్పించే విధంగా ఈ రోజు నిర్ణయాలు జరిగాయి.. గత ప్రభుత్వం శుక్రవారం వస్తే బుల్డోజర్లు వస్తాయా? అనే భయం ఉండేది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో భూ హక్కుల సమస్యలపై పరిష్కారానికి అడుగులు వేస్తాం. సింహాచలం భూముల విషయంలో మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయి.. వాటిని తీరుస్తాం. చిత్తూరు జిల్లాలో పెద్ద రెడ్డి భూముల అంశంలో విజిలెన్స్ రిపోర్ట్ కూడా వచ్చింది.. ఎంత పెద్ద వారు ఉన్న భూముల విషయంలో వదిలే ప్రసక్తి లేదు..” అని మంత్రి హెచ్చరించారు.

READ MORE: CBSE Recruitment 2025: ఇంటర్, డిగ్రీ పాసయ్యారా? ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మీకోసమే

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap govt
  • AP land issues
  • ap news
  • focusing on resolving land issues
  • Land Issues

తాజావార్తలు

  • AP Liquor Scam Case: లిక్కర్‌ స్కామ్‌ కేసులో మరో కీలక పరిణామం..!

  • Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సనాతన ధర్మానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిపోయారా..?

  • Ponguleti Srinivasa Reddy: వ్యవసాయం దండగ కాదు.. పండగ అని చెబుతున్నాం..

  • Bharath Bhushan: ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ ఫోన్ ట్యాపింగ్?

  • Telangana Cabinet Meeting: ముగిసిన తెలంగాణ క్యాబినెట్ సమావేశం

ట్రెండింగ్‌

  • OPPO K13x 5G: అసలు మిస్ అవ్వద్దు.. కేవలం రూ. 11,999లకే 6000mAh భారీ బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్లతోపాటు మరెన్నో ..

  • Xiaomi Mix Flip 2: 6.85 అంగుళాల ఫోల్డబుల్ డిస్‌ప్లే, 50MP + 50MP కెమెరాలతో విడుదలకు సిద్దమైన షియోమీ మిక్స్ ఫ్లిప్ 2..!

  • OPPO A5 5G: మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో విడుదలైన ఒప్పో A5..!

  • iPhone 16: ఇది కలనా.. నిజమా..? ఐఫోన్ 16 ఫోన్లపై ఇంత భారీ డిస్కౌంట్స్ ఏంటి భయ్యా..!

  • VIVO Y400 Pro 5G: 6.77 అంగుళాల కర్వుడ్ స్క్రీన్‌, 5500mAh భారీ బ్యాటరీ లాంటి ఫ్లాగ్‌షిప్‌ ఫీచర్లతో వచ్చేసిన వివో Y400 ప్రో..!

  • twitter
NTV Telugu
For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2025 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions