Sabitha Indra Reddy: ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sabitha Indra Reddy Review: రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రితో పాటు ఆయా యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, ప్రవేశ పరీక్షల కన్వీనర్లు హాజరయ్యారు.
Read Also: Ramappa: రామప్పలో వైభవంగా ప్రారంభమైన ప్రపంచ వారసత్వ దినోత్సవ వేడుకలు
Also Read
ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాలలో లోపాలు లేకుండా చూడాలని, పరీక్షలను సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల లొకేషన్ను గుర్తించడంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వీలు కల్పించడానికి అవసరమైన అన్ని చర్యలు సంబంధిత ఏర్పాట్లు కూడా తీసుకోవాలని సూచించారు. విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, వారికి జారీ చేసిన హాల్టికెట్లపై ఇచ్చిన సూచనలను పక్కాగా పాటించాలని సూచించారు. వచ్చే నెలలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!