Sabita Indra Reddy: కేజీ టు పీజీ సీఎం కేసీఆర్ స్వప్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజి టు పిజి అనేది రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ స్వప్నం అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి హాజరైన మంత్రి మాట్లాడారు. ప్రతి పేద విద్యార్దికి మంచి విద్యనందించాలనే ముఖ్యమంత్రి ఆలోచన అని తెలిపారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఉన్నత విద్యారంగంలో అనేక సంస్కరణలు తెచ్చామన్నారు.
Read Also:AP Assembly: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే మూడు రాజధానులపై చర్చ..?
Also Read
తెలంగాణ వచ్చాక స్కూల్, కాలేజ్, టెక్నికల్, ఐటిఐ అన్ని రంగాల్లో మార్పులు తీసుకొస్తున్నారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గురుకులాలు ఏర్పాటు చేస్తున్నారని ఆమె అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తూ విద్యార్దులందరు గురుకులాల్లో అడ్మిన్ కోసం చూస్తున్నారని తెలిపారు. గురుకులంలో పదో తరగతి వరకే కాకుండా ఉన్నత విద్య నందించాలనే ఉద్దేశంతో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మేల్సీ వాణిదేవి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జెడ్పీ ఛైర్మన్ అనితా రెడ్డి పాల్గోన్నారు.
Read Also: Case on Corporator Narsimha Reddy: మన్సురాబాద్ కార్పొరేటర్ నర్సింహారెడ్డిపై కేసు
తాజావార్తలు
-
Peddi: “మాస్క్ తీస్తే బిల్లు ఫ్రీ”.. దుబాయ్లో ఏఆర్ రెహమాన్ క్రేజ్ చూసి షాకైన బుచ్చిబాబు!
-
Chittoor Police: ఖాకీలే దొంగలుగా మారారు.. రూ.10 లక్షల దోపిడీ..
-
Rahul Dravid: “హీరోలు లేకుండా క్రీడ ఉండదు”.. గంభీర్ వ్యాఖ్యలకు ద్రావిడ్ కౌంటర్..
-
Tandoori Roti Recipe: తందూర్ లేకుండానే ధాబా స్టైల్ తందూరీ రోటీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసే చిట్కా!
-
Sing Geetham: సింగీతం – నాగ్ అశ్విన్ కాంబో మూవీపై భారీ క్యూరియాసిటీ
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..