Minister Roja: 2024లో టీడీపీకి రెండు సీట్లు కూడా రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై మంత్రి ఆర్ కె రోజా హాట్ కామెంట్స్ చేశారు. జగన్ ను ఎవరు వ్యతిరేకిస్తే వారికే నష్టం, జగన్ కు కాదు. జగన్ చరిష్మాతో వీరంతా ఎమ్మెల్యేలుగా గెలిచారు. చంద్రబాబు వైస్రాయ్ రాజకీయాలను ఇప్పటికీ సిగ్గులేకుండా కొనసాగిస్తున్నారు. చంద్రబాబును తరిమికొట్టాలని ప్రజలకు పిలుపు ఇస్తున్నా అన్నారు. ఎన్టీఆర్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలుగా ఉన్నపుడు జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు ఎమ్మెల్యేలను కొన్న వ్యక్తి చంద్రబాబు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను చంద్రబాబు కొన్నారు.
Read Also: April 28th: అదీ… ఏప్రిల్ 28 సెంటిమెంట్!
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబుకి రెండు ఎమ్మెల్యే సీట్లు కూడా రావు. క్రాస్ ఓటింగ్ వేసిన ఎమ్మెల్యేల భవిష్యత్ ఏంటో త్వరలో తెలుస్తుంది. ఎమ్మెల్యే సీట్లు రాని వారు వెళ్ళారు, వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసినవారిపై చర్యలు తప్పవన్నారు. ఇదిలా ఉంటే నిన్న శాసనసభలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన వారిని గుర్తించాం..నలుగురి పై పార్టీలో విశ్లేషణ చేసి కఠిన చర్యలు తీసుకుంటాం..చంద్రబాబు నీచ రాజకీయాలను నమ్మి వెళ్లిన నలుగురికి రాజకీయ భవిష్యత్తు ఉండదు..మా బలంతో మేము గెలిచాము, చంద్రబాబును నమ్మి నాడు వెళ్లిన 23 మంది పరిస్థితి ఏమైంది..వచ్చే ఎన్నికల్లో 175 కు 175 స్దానాలు గెలుచుకుని తీరుతాం అని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్టీవీతో ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడారు. ప్రజలతో సంబంధం లేని ఎన్నిక ఇది. రాజకీయాలుగా మాత్రమే ఈ ఎన్నికను చూడాలి. టీడీపీ చెబుతున్నట్టు ప్రజాస్వామ్య విజయం కాదు. మాతోనే ఉండి సొంత పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారిపై కటిన చర్యలు ఉంటాయి. ఇప్పటికే అధిష్టానం విప్ కి వ్యతిరేకంగా ఓటు ఎవరు వేశారో గుర్తించింది. వైసీపీ ఫెయిర్ పాలిటిక్స్ చేస్తుంది. చంద్రబాబుకి మొదటి నుంచి కుట్రలు, కుతంత్రాలు చేయటం అలవాటు అని మండిపడ్డారు.
Read Also: Post Office Scheme: రోజుకు రూ.333 పెడితే.. రూ.16లక్షలు మీవే
తాజావార్తలు
-
F-18 Collision: వైమానిక ప్రదర్శనలో.. ఢీకొన్న రెండు ఎఫ్-18 యుద్ధ విమానాలు (వీడియో)
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..