Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Minister Rk Roja Visited Ksheera Ramalingeshwara Swamy Temple In Palakollu

Minister RK Roja: సీఎం జగన్‌ ఇంకో 20-30 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాలి..

Published Date :December 9, 2023 , 10:07 pm
By Mahesh Jakki
Minister RK Roja: సీఎం జగన్‌ ఇంకో 20-30 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాలి..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Minister RK Roja: కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు దర్శనాలలో భాగంగా క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల ఆశీస్సులు జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఇంకో 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేకుండా సంతోషమైన జీవితాన్ని అందించాలని కోరుకున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా అందరికీ కూడా కల్పించాలని క్షీరా రామలింగేశ్వర స్వామిని కోరుకున్నామన్నారు.

Read Also: Minister Bhatti: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం

తిరుపతి అన్నదానం విషయంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఏ పని లేకుండా ఎక్కడా జరగని తప్పులను ఎక్కడో వాళ్లు చిత్రీకరించి ఎక్కడో జరిగినట్టుగా చూపిస్తున్నారన్నారు. తల తోక లేకుండా వాళ్లు సోషల్ మీడియాలో ప్రచురించే దాన్ని పరిశీలిస్తే అది తప్పు అనే విషయం మీకే తెలుస్తుందన్నారు. శ్రీవాణి ట్రస్టు అనేది పదివేల రూపాయలతో ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటారో అది మాత్రమేనన్నారు. ఇప్పుడు సమయం వేళలు కూడా మార్చడం జరిగిందని.. గతంలో ఉదయం ఐదు గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉండేది దాన్ని 10 గంటలకు మార్చడం జరిగిందన్నారు. తెల్లవారుజాము నుంచి సాధారణ భక్తులకి పేదవారికి ఎక్కువగా దర్శనాలు కల్పించడం జరుగుతుందన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • andhrapradesh
  • Ksheera Ramalingeshwara Swamy Temple
  • Minister RK Roja
  • palakollu
  • telugu news

తాజావార్తలు

  • CSK IPL 2026: ఐపీఎల్ 2026కు ముందు సీఎస్‌కేకు భారీ ఎదురుదెబ్బ.. స్టార్ ప్లేయర్ ఈ సీజన్ మొత్తానికి దూరం

  • Massive Water Cloud Discovered in Space: అంతరిక్షంలో భారీ మేఘం.. సముద్రాలన్నింటి కంటే 140 ట్రిలియన్ల రెట్ల ఎక్కువ నీరు..!

  • USA Crime : అమెరికాలో తెలుగు యువకుడు అరెస్ట్.. ఒక్క తప్పు జీవితం తలకిందులు..!

  • Telangana: ఐదుగురిని ప్రభుత్వ విప్‌లుగా నియమించిన తెలంగాణ ప్రభుత్వం..

  • Balineni Srinivasa Reddy Tweet Delete: మాజీ మంత్రి బాలినేని ట్వీట్ ఎపిసోడ్‌లో ట్విస్ట్..

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions