Minister RK Roja: సీఎం జగన్ ఇంకో 20-30 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు దర్శనాలలో భాగంగా క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల ఆశీస్సులు జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు. జగనన్న ముఖ్యమంత్రిగా ఇంకో 20-30 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి రాష్ట్ర ప్రజలకు కష్టాలు లేకుండా సంతోషమైన జీవితాన్ని అందించాలని కోరుకున్నారు. ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని మా అందరికీ కూడా కల్పించాలని క్షీరా రామలింగేశ్వర స్వామిని కోరుకున్నామన్నారు.
Read Also: Minister Bhatti: ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సమావేశం
Also Read
- Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
- Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
- Sai Krishna Death Case: సాయికృష్ణ డెత్ కేసులో కీలక మలుపు.. లొంగిపోయిన హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని.!
- CM Chandrababu: పెట్టుబడుల కంటే ఆలోచనలే ముఖ్యం.. సీఐఐ సమ్మిట్పై సీఎం కీలక వ్యాఖ్యలు.!
తిరుపతి అన్నదానం విషయంలో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో ఏ పని లేకుండా ఎక్కడా జరగని తప్పులను ఎక్కడో వాళ్లు చిత్రీకరించి ఎక్కడో జరిగినట్టుగా చూపిస్తున్నారన్నారు. తల తోక లేకుండా వాళ్లు సోషల్ మీడియాలో ప్రచురించే దాన్ని పరిశీలిస్తే అది తప్పు అనే విషయం మీకే తెలుస్తుందన్నారు. శ్రీవాణి ట్రస్టు అనేది పదివేల రూపాయలతో ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటారో అది మాత్రమేనన్నారు. ఇప్పుడు సమయం వేళలు కూడా మార్చడం జరిగిందని.. గతంలో ఉదయం ఐదు గంటలకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉండేది దాన్ని 10 గంటలకు మార్చడం జరిగిందన్నారు. తెల్లవారుజాము నుంచి సాధారణ భక్తులకి పేదవారికి ఎక్కువగా దర్శనాలు కల్పించడం జరుగుతుందన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: చదువులో జీరో.. ఇంటర్ ఫెయిల్ తర్వాత సియా ఏం చేసిందంటే..!
-
Ponguleti Srinivas Reddy : హరీష్రావుకు మెంటల్ బ్యాలెన్స్ తప్పింది.. అసెంబ్లీ రద్దు ఎందుకు.?
-
Idupu Kayitham: అసలెందుకీ వివాదం.. ఎక్కడ మొదలైందంటే?
-
Ullipaya Chutney: రుచితో పాటు ఆరోగ్యం.. సాంప్రదాయ ‘చింతపండు ఉల్లిపాయ చట్నీ’ ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి!
-
Germany: జర్మనీలో దుండగుడు కాల్పులు.. ఐదుగురు మృతి
ట్రెండింగ్
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!