Andhra Pradesh: వారిపై కేసులు ఎత్తివేయాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి.. సీఎం సానుకూల స్పందన..
Andhra Pradesh: సీఎం వైఎస్ జగన్ను కలిశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. 2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.. అయితే, దళిత సంఘాల వినతిని ఇవాళ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.. కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేసుల ఉపసంహరణకు సానుకూలంగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఇక, మీడియాతో మాట్లాడిన ఎంపీ నందిగం సురేష్.. 2017 లో MRPS నేతలు, కార్యకర్తలపై గత ప్రభుత్వం కేసులు పెట్టింది. కేసులు వల్ల చాలా మంది చదువు కున్న వారు ఇబ్బంది పడుతున్నారు.. వారి ఇబ్బందుల పై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. వీలైనంత త్వరగా కేసులు తీసేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చారు.. ఎప్పుడూ దళితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఏ నాయకుడు దళితుల సమస్యలు పట్టించుకోలేదు. దళితుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అన్న మాత్రమే అన్నారు ఎంపీ.. సీఎం ఢిల్లీ పర్యటనలో విభజన హామీల గురించి చర్చించారని కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్నారు ఎంపీ నందిగం సురేష్.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో