Andhra Pradesh: వారిపై కేసులు ఎత్తివేయాలని మంత్రి, ఎంపీ విజ్ఞప్తి.. సీఎం సానుకూల స్పందన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: సీఎం వైఎస్ జగన్ను కలిశారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున, ఎంపీ నందిగం సురేష్, మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరు కనకారావు.. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో.. 2017లో మాదిగలు తలపెట్టిన కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్న పలువురు విద్యార్ధులు, పోరాటసంఘాల కార్యకర్తలపై అప్పటి ప్రభుత్వం నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ గడిచిన కొంతకాలంగా వివిధ దళిత సంఘాలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నాయి.. అయితే, దళిత సంఘాల వినతిని ఇవాళ సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు నేతలు.. కురుక్షేత్ర మహాసభలో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.. దీంతో, కేసుల ఉపసంహరణకు సానుకూలంగా స్పందించారు సీఎం వైఎస్ జగన్.
Read Also: MLA Vinay Bhaskar : చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలను అమలు చేయండి
Also Read
ఇక, మీడియాతో మాట్లాడిన ఎంపీ నందిగం సురేష్.. 2017 లో MRPS నేతలు, కార్యకర్తలపై గత ప్రభుత్వం కేసులు పెట్టింది. కేసులు వల్ల చాలా మంది చదువు కున్న వారు ఇబ్బంది పడుతున్నారు.. వారి ఇబ్బందుల పై సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చామని తెలిపారు. వీలైనంత త్వరగా కేసులు తీసేస్తామని సీఎం జగన్ మాట ఇచ్చారు.. ఎప్పుడూ దళితులకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఏ నాయకుడు దళితుల సమస్యలు పట్టించుకోలేదు. దళితుల గురించి పట్టించుకున్న ఏకైక నాయకుడు సీఎం జగన్ అన్న మాత్రమే అన్నారు ఎంపీ.. సీఎం ఢిల్లీ పర్యటనలో విభజన హామీల గురించి చర్చించారని కేంద్రం కూడా సానుకూలంగా స్పందిస్తుందన్నారు ఎంపీ నందిగం సురేష్.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!