Minister KTR : ప్రధానమంత్రికి కేటీఆర్ పోస్ట్ కార్డ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నిక మేనియా నడుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా మునుగోడులో ఎవరు గెలుస్తారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలు వ్యూహాలు చేస్తున్నాయి. ఎలావీలైతే అలా ఓటర్లను తమ వైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు. ఈ క్రమంలోనే ప్రచారాల్లో జోరు పెంచారు. అయితే నిన్న నేతలతో టీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి హాజరైన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్ర కేటీఆర్ చేనేతలకు వరాల జల్లు కురిపించారు.
Also Read : Minister KTR: మునుగోడులో గెలిచేది మేమే..డౌటే లేదు
అంతేకాకుండా.. చేనేతలపై వేసిన కేంద్రప్రభుత్వంను ఎండగడుతూ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో చేనేత వస్ర్తాలపై జీఎస్టీ తొలగించాలని ప్రధాని మోడీకి లేఖ రాస్తానన్నారు. అయితే.. ఈ మేరకు నేడు ప్రధానమంత్రికి మంత్రి కేటీఆర్ పోస్ట్ కార్డ్ రాశారు. తన స్వదస్తూరీతో పోస్ట్ కార్డ్ రాశారు మంత్రి కేటీఆర్. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చేనేత సమస్యలను తన పోస్ట్ కార్డులో ప్రస్తావించిన కేటీఆర్.. రాష్ట్రంలోని నేతన్నలతోపాటు చేనేత వస్త్రాలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరు ప్రధానికి పోస్ట్ కార్డు రాయాలన్నారు.
Also Read
- UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
- GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
తాజావార్తలు
-
UP Floods: యూపీని ముంచెత్తిన వరదలు.. మధ్యప్రదేశ్తో తెగిన సంబంధాలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!